Congress | కాంగ్రెస్, వామపక్షాల మధ్య దోబూచులాట కొనసాగుతున్నది. సీపీఎంకు మిర్యాలగూడ నియోజకవర్గంతోపాటు వైరా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం.
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జయకేతనమే అని తేలిపోయింది. ఏ సర్వే తీసుకొన్నా.. ఏ ఒపీనియన్ పోల్ చూసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని సుస్పష్టం అవుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్
Kotha Prabhakar Reddy | మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో హింసాత్మక విధానాలకు తెరలేపింది. ఇది ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కాదు.. ప్రతిపక్ష నేతలు కొన్న�
BRS | కాలువలు నదుల్లో, నదులు సముద్రం లో కలిసినట్టే తెలంగాణలోని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్లో విలీనం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన వారు సైతం గులాబీ కండువా కప్పుకు
TDP | తెలంగాణపై మరో కుట్రకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకున్నది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించినా, ప్రచారానికి సిద్ధంగా ఉన్నామని నేతలు, కార్యకర్తలు చెప�
Kotha Prabhakar Reddy | విపక్షాలకు, తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. అనేక సార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల, ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, అర్వింద్
Kotha Prabhakar Reddy | ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి హత్యారాజకీయాలకు ఒడిగడుతున్న కాంగ్రెస్.. దాన్నుంచి తప్పించుకోవడానికి ఫేక్ ప్రచారానికి తెగబడింది. కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త అన�
బాన్సువాడ పట్టణంతోపాటు జుక్కల్ మండలంలోని జుక్కల్ చౌరస్తా గులాబీ మయంగా మారింది. సోమవారం బాన్సువాడ, జుక్కల్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు జన జాతరను తలపించాయి. బాన్సువాడ, జుక్కల్ నియ�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. సభా ప్రాంగణాలు జనసంద్రాన్ని తలపించాయి. గులాబీ జెండాలు చేతబూని వేలాదిగా తరలివచ్చిన జనంతో సభా ప�
జుక్కల్ నియోజకవర్గంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో సంక్షే మం, అభివృద్ధి కోసం మన కేసీఆర్ ప్రభుత్వం రూ.5500 కోట్లు వెచ్చించిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. జుక్కల్ చౌరస్తాలో సోమవారం నిర్వహ
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కొనియాడారు. బాన్సువాడ పట్టణం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్
అభివృద్ధిని చూసి ఆదరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి కోరారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్, కోమన్�
జుక్కల్ చౌరస్తాలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అభిమాన నేతను చూసేందుకు జనం పొలం గట్