ఈ ఎన్నికల్లో మరోసారి అండగా నిలిచి తనను గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండ�
నల్లగొండ మరింత అభివృద్ధికి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి ప్రజలను కోరారు. చాడ కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 3,44వ �
ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పూజలు చేశారు. సెంటిమెంట్ ప్రకారం.. నియోజకవర్గానికి ఈశాన్య దిక్కున ఉన�
చేవెళ్ల నియోజవర్గంలో బీఆర్ఎస్కు తిరుగు లేదు.. ప్రతి పక్షాలకు చోటు లేదని, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ గూటికి చేరడం మంచి నిర్ణయమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత�
అవ్వా పింఛన్ వస్తుందా.. ఆరోగ్యం ఎలా ఉంది.. అక్కా కారుకు ఓటేసి మల్లొక్క పారి కేసీఆర్ సారును గెలిపియ్యాలే అంటూ అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అందరినీ ఆప్యాయంగా పలుకర�
ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్దేనని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని అందించాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపే�
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి మరోసారి అశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఏపూరు, గుండ్రాంపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన ఇంటింటి �
‘మీకు సేవ చేయడానికే వచ్చా. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ కోసం పనిచేస్తా. ముంపు గ్రామాల సమస్యల కోసం ముందుండి కొట్లాడి పరిష్కరిస్తా’ అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావ
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు ఏక పక్షమే అని, మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పు�
‘ఇల్లెందు నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డ.. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నా బిడ్డలాంటి హరిప్రియను భారీ మెజార్టీతో గెలిపించాలి.’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చార