Artificial Intelligence | ఎన్నికల ప్రచారంలో జరిగే ఎలాంటి కార్యక్రమంలోనైనా పాల్గొనే సాధారణ ప్రజల ముఖ కవళికల ఆధారంగా వారి మూడ్ను అంచనా వేసేందుకు టెక్ నిపుణులు సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్
Amberpet | కేంద్రమంత్రి కిషన్రెడ్డికి అంబర్పేట నియోజకవర్గం రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అంబర్పేట అభివృద్ధికి కిషన్రెడ్డి చేసింది శూ
Telangana | తెలంగాణలో రూ.3,000 కోట్ల పెట్టుబడితో 50వేల ఉద్యోగాలు సృష్టించాలనే సంకల్పంతో కిటెక్స్ సంస్థ రెండు టెక్స్టైల్ పరిశ్రమలను నెలకొల్పుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికరంగం, ప్రభుత్వ విధానాలు, ఇ
PM Modi | ఈ ఉదాహరణలు చాలు బీసీలపై బీజేపీకి ఉన్న ప్రేమ తెలియడానికి. తాను బీసీ ప్ర ధానినని మోదీ చెప్పుకోవడానికే తప్ప.. బీసీలకు చేసిందేమీలేదని దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Minister KTR | ‘మనకేదైనా అనారోగ్యం వస్తే ఎప్పుడూ వెళ్లే డాక్టర్ వద్దకే వెళ్తాం తప్ప.. కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్లం. అలాగే తెలంగాణ ఇంటిపెద్ద, నాలుగుకోట్ల కుటుంబ పెద్ద కేసీఆర్నే ప్రజలు ఎంచుకుంటారు.. ఓటేసి మళ్లీ
BRS | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దాదాపు ఇప్పటివరకూ వెలువడిన సర్వేలన్నీ బీఆర్ఎస్దే మరోసారి అధికారం అని అంచనా వేశా యి. గులాబీ పార్టీ హ్యాట్రిక్ పక్కా.. అని మ రో రెండు సర్వేలు తేల్చాయి.
గత ఎన్నికల సందర్భంగా రాజేందర్రెడ్డిని గెలిపిస్తే జిల్లా చేస్తానని ప్రకటించిన వి ధంగానే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే జిల్లాగా చేసిన ప్రధాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నార�
గతంలో మీరు ఆశీర్వదించడం వల్లే నేను గద్వాల ఎమ్మెల్యేగా గెలిచానని నన్ను మరోసారి ఆదరించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం అయిజ రహదారిలోని తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్ర�
టీపీసీసీ కార్యదర్శి కాటం ప్రదీప్కుమార్గౌడ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరారు. సోమవారం దేవరకద్రలో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన, అనుచరవర్గం గులాబీ పార్టీ తీర్థం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరోసారి గెలిచేది బీఆర్ఎస్ కారు గుర్తే.. అని మళ్లీ సీఎం కేసీఆర్ సారే.. అని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కానీ కాంగ్రె�
దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయింది. ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి పెరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని మినీ స్టేడియంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించి�