రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పరుగులు పెడుతున్న అభివృద్ధికి కేసీఆరే గ్యారెంటీ ముఖ్యమంత్రి అని, సరైన గ్యారెంటీలు లేని కాంగ్రెస్ పార్టీని, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నమ్మి ప్రజలు మోసపోవద
చారిత్రక, వారసత్వ నగరమైన హైదరాబాద్ ఔనత్యాన్ని చాటేలా ఉన్న ఎన్నో కట్టడాలు, నిర్మాణాలకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రక్షణగా నిలుస్తున్నారు. చారిత్రక నిర్మాణ శైలి దెబ్బతినకుండా కట్టడాలను కాపాడేందుకు బీ�
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల యంత్రాంగం నిఘా మరింత పెంచింది. చెక్పోస్టులు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50వ�
పార్టీ కోసం పని చేసి న వారినొదిలేసి ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇ స్తూ వింతగా, వికృత పోకడలు పోతున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై ఇంతకాలం పని చేసిన కార్యకర్తలు, నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. గాంధీ �
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు కొనసాగిస్తున్నారు. తనదైన స్టైల్లో రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రసంగాలు చేస్తున్నారు. మంగళవారం కూడా చెన్నూర్, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల�
CM KCR | కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో జరిగిన ప్�
CM KCR | దేశం వెనుకబడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విధానాలే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ మొదటి నుంచి సరైన విధానాలు అవలంభించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కావన్నారు. అసెంబ్లీ ఎ
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై ఆయన వాడీవేడి విమర్శలు చేస్తున్నారు. తాజాగా చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం.. క
Etamatam | ఇంతకు మునుపు ఏ రాష్ట్రంలోనూ లేని పదవిని ఒకటి సృష్టించి, ఈటల రాజేందర్ను చేరికల కమిటీకి చైర్మన్ను చేసింది బీజేపీ. పార్టీలో మొదటి నుంచి ఉన్న పాత ‘కాపుల’ను, ఆ తర్వాత చేరిన నేతలను కాదని ఈటలకు అధిష్ఠానం ఈ
Telangana | ‘గతంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కేటాయిస్తే, దాన్ని మేం గుజరాత్కు తరలించాం. లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, మూడులక్షల మందికి పరోక్షంగా ఈ ప్రాజెక్ట్ ఉపాధిని కల్పిస్తుంది. అంటే �
CM KCR | తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రా ప్రాంతంతో కలిపి నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకంతో సుభిక్షంగా ఉన్న తెలంగాణ సర్వ నాశనం అయ్యిందని ఆయన ఆవేదన
T-Hub | ఆవిష్కరణల విధానం, అంకుర సంస్థలకు అందించిన ప్రోత్సాహకాలతో అభివృద్ధి చెందుతున్న అంకుర సంస్థలకు తెలంగాణ రాష్ట్రం ఆలవాలమైంది. పారిశ్రామిక వృద్ధికి నూతన ఆవిష్కరణరణలు, సాంకేతిక విజ్ఞానం ప్రధాన కారకాలు. వ�
Hyderabad| ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత గచ్చిబౌలి జంక్షన్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఐటీ కారిడార్లో గచ్చిబౌలి అంటే ఆధునికతకు, ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎన్నో మ
Medak | మెదక్, (నమస్తే తెలంగాణ) మెతుకు సీమ మెదక్ ఉద్యమాల్లో కీలక భూమిక పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ జిల్లా ప్రత్యేకతను చాటుకున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో ప్రగతి ప