CLP Meeting : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన కాంగ్రెస్(Congress) పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే.. ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటించాలి అనేదానిపై నిన్నటి నుంచి భారీ
NRI News | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆస్ట్రేలియా నుండి వచ్చిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు తదితరులు నిజామాబాద్ ఎమ్మెల్సీ క
వ్యవసాయానికి పెట్టింది పేరైన నిర్మల్ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో బోర్లే జీవనాధారం. పక్కనే గోదావరి, స్వర్ణ, గడ్డెన్న-వాగులున్నా.. సాగునీరు అందని దుస్థితి. బీఆర్ఎస్ పాలనలో, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్
Minister KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మం త్రి కేటీఆర్కు మై విలేజ్ షో ఫేమ్, యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ విజయతిలకం దిద్దారు. మై విలేజ్ షో బృందంతో కలిసి ఆయన ఓ వీడియో చేశారు. నిరుడు కరీంనగర్లో కళోత్సవాల
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ పారాచూట్ అభ్యర్థి, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రెండు రోజు ల క్రితమే రంగంలో దిగారు. నియోజకవర్గంతో ఏ మాత్రం సంబంధం లేని ఆయన మీడియాతో మాట్లాడే మాట లు
ప్రకృతి అందాలకు నెలవు నాగార్జున సాగర్.. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను ఇక్కడ కృష్ణానదిపై నిర్మించారు. సాగర్ జలాశయంలో అతిపురాతనమైన నాగార్జున కొండ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. నియోజకవర్గాల పు
ఎన్నికల వచ్చాయంటే చాలు బీ ఫాంలు, టికెట్లను అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని, మాయమాటలు చెప్పే ఆ పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు
దొంగ సర్వేల పేరిట కాంగ్రెస్ నేతలు మోసానికి పాల్పడుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పీ చంద్
తెలంగాణ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాద్ చంపాపేట డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నేత వింజమూరు రాఘవాచారి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి శనివారం ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి
సావనైనా సస్తాంగానీ ఢిల్లీ దొరల ముందు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం తలవంచదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని ప
కాంగ్రెస్వాళ్ల పనే తెలంగాణను దోచుకోవడమని, ఆ పార్టీకి ఓటేసి అడుక్కు తిందామా? లేదా మన పాలనలో మన రాష్ట్రంలో సగౌరవంగా బతుకుదామా? ఆలోచించుకోవాలని ఓ నెటిజన్ ప్రజలను కోరారు. ‘ఉదర్ కా మాల్ ఇదర్.. ఇదర్ కా మాల