Funtastic | ‘చూడోయ్ మనది బిజినెస్. ప్రతి దానిలో లాభం చూసుకోవాలి. అందరితో పార్టీలు పెట్టించాం. దాని వల్ల మన మీడియాకు బోలెడు వార్తలు, వాళ్లిచ్చే ప్రకటనలతో ఆదాయం, అందరూ మన గురించి మాట్లాడుకుంటారు.
‘వావ్ .. నిజంగా �
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐఏఎస్, ఐపీఎస్ల వరుస బదిలీలు జరుగుతున్నాయి. శనివారం ముగ్గురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జార�
రాష్ట్రంలో ఎన్నికల నగా రా మోగడంతో సోషల్ మీడియాపై రాష్ట్ర పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్ మీడియా ఖాతాలైన వాట్సాప్, ఫేస్బు క్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్ల
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపడుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో రెండోసారి అధికారాన్ని చేపట్టినట్టే, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లతో అధికారాన్ని చేపడతామని తేల్చి చ
కాంగ్రెస్కు రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలోని బీసీ నేతలు భగ్గుమంటారు. ‘40 ఏండ్లు అనుభవించి.. సిగ్గుండాలె. ఈ వయస్స�
రైతులు, వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకే పెద్ద పీట వేస్తామని, మహిళల బలోపేతానికి �
కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. 45 ఏండ్లుగా నిస్వార్థంగా, అంకితభావంతో పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నా.. సీనియర్లపట్ల మరీ ముఖ్యంగా �
రాష్ట్రం లో 21 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శుక్రవారం నూ తన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్యతోపాటు నాలుగు జిల్లాలకు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులుగా, సీపీలు,
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తామంతా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామంటూ పలు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాలిస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర�
అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికే తమ మద్దతు ఉంటుందని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం కుల పెద్దలు ప్రకటించారు. ఈ మేరకు �
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక వినూత్న పథకాలను కేంద్రం, ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని యూసూఫ్పేటలో జరి
ఈటల రాజేందర్కు దమ్ముంటే గతంలో ఆయన చెప్పినట్టుగా సీఎం కేసీఆర్పై గజ్వేల్లోనే పోటీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో శుక్రవార
మలి దశ ఉద్యమంలో చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ చేసిన పోరాటాన్ని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయన సారథ్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాగర్కర్నూల్కు చెందిన కొందరు జానపదులు ‘గులాబీల జెండలే రామక్క’ అన
రాష్ట్రంలో ఓటర్లను కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి రూ.వందల కోట్లు తెలంగాణకు పంపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. ఓటుకు నోటు కుంభకోణంలో లంచం ఇస్త