తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, పదేండ్ల రాష్ట్ర ప్రగతిలోనూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర వెలకట్టలేనిదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో మూడు రోజుల�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై శ్రేణులక�
బీసీ వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఇకపై న
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వమాలకు సమప్రాధాన్యతనిస్తూ సుపరిపాలన సాగిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. బుధవారం కూకట
ఆధ్యాత్మిక దినోత్సవ వేళ భక్తిభావం వెల్లివిరిసింది. సర్వమతాలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించాయి. భగవంతుడి ఆశీర్వచనాలు అందజేశాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప�
అన్ని మతాలు, సంస్కృతులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆధ్య�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సర్కారు స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్�
తరతరాలుగా నల్లగొండ జిల్లాకు పట్టిన ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టి, ఇంటింటికీ శుద్ధి చేసిన మంచి నీరు అందించి అడబిడ్డల కష్టాన్ని తీర్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర�
ఏటికేడు అంతరించిపోతున్న అటవీ సంపద.. కాలుష్యం పెరిగి పశుపక్ష్యాదులతోపాటు మానవ మనుగడ కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహార
‘సఫాయిలూ.. మీకు సలాం చేస్తున్నా. పట్టణాభివృద్ధిలో మీ పాత్ర అత్యంత కీలకం. మీరు అందిస్తున్న సేవలతోనే సూర్యాపేట పురపాలక సంఘం రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అవార్డులు అందుకుంటున్నది.
ఏండ్ల తరబడి ఏదో ఒక గ్రామపంచాయతీకి ఆవాసంగా ఇతరుల ఏలుబడిలో ఉన్న తండాలు నేడు అస్థిత్వ పతాకను ఎగురవేస్తున్నాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి నిధుల వరద పారిస్తు�
స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి గ్రామంలో సంక్షేమ అభివృద్ధి పథకాలతోపాటు శాశ్వతమైన ఆస్తులను అందించారని ఎంపీడీవో కరుణాకర్రెడ్డి అన్నారు. కూసుమంచిలో గురువారం జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంచాయతీ న
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కీసర, ఉమ్మడి మీర్పేట శామీర్పేట, ఘట్కేసర్ మండలాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో సర్పంచుల అ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2 కే రన్కు విశేష స్పందన లభించింది. కలెక్టర్ కర్ణన్తో కలిసి పోలీసు కమిషనర్ సుబ్బారాయుడు జ�
తెలంగాణ యాస, భాషకు వన్నె తెచ్చింది సీఎం కేసీఆర్యేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు.