ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్య దళ్ సింగ్ నాయక్, ఆయన భార్య చుక్కల బోడు, మాజీ సర్పంచ్ గంగాబాయి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం టేకులపల్లి మండల కేంద్రంలోన
Yellandu | పంచాయతీలో ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఇందుకు అభ్యర్థులు సహాకరించాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, జిల్లా ఎన్నికల సహాయ అధికారి బైరు మల్లీశ్వరీ కోరారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను కోరారు. టేకులపల్లి మండలంలోని సంపత్నగర్లో సోమవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న దివ్యాంగ ఉపాధ్యాయుడు బానోత్ లక్ష్మా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగ
టేకులపల్లి, నవంబర్ 27: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల బీసీ సంఘాల ఐక్యత మండల కన్వీనర్ లక్కినేని సురేందర్ (Lakkineni Surender) అన్నారు.
రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేంత వరకు ఉద్యమాలు చేయాలని టేకులపల్లి మండల బీసీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ లక్కినేని సురేందర్ రావు పిలుపునిచ్చారు. టేకులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ స
42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం తలపెట్టిన బీసీల రాష్ట్ర బంద్ టేకులపల్లి మండలంలో శనివారం విజయవంతమైంది. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ జారీ చేసిన జీఓ నంబర
Potholes | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ప్రజలకు ప్రయాణం నరకంగా మారిందని ఓ వైపు లారీల దుమ్ము, మరోవైపు గుంతలతో ప్రయాణం ప్రమాదకరంగా ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కోత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ప్రజలకు ఇటు కొత్తగూడెం వెళ్లాలన్నా, అటు ఇల్లెందు వెళ్లాలన్నా రహదారి ఇబ్బందికరంగా మారి ప్రయాణం నరక ప్రాయమైంది. ఓ వైపు లారీల దుమ్ము, మరోవైపు గుంతలతో ప్రయాణ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని మురళిపాడు బీట్లో ఒక ఎకరం పొలంలో పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు రాత్రికి రాత్రి తొలగించినట్లు గురువారం రైతులు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని కోదండ రామాలయం వద్ద బతుకమ్మ ఘాట్ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచ
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోడు ఎస్ఐ పి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలోని బోడు గ్రామంలో సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన క�
అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి అన్నారు. టేకులపల్లి మండలంలోని సంపత్నగర్ సమీపంలోని వాగును బుధ�
టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం గిరిజన శాఖ నిర్వహించిన ప్రజా దర్భార్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పీఓ రాహు