Potholes | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ప్రజలకు ప్రయాణం నరకంగా మారిందని ఓ వైపు లారీల దుమ్ము, మరోవైపు గుంతలతో ప్రయాణం ప్రమాదకరంగా ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కోత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ప్రజలకు ఇటు కొత్తగూడెం వెళ్లాలన్నా, అటు ఇల్లెందు వెళ్లాలన్నా రహదారి ఇబ్బందికరంగా మారి ప్రయాణం నరక ప్రాయమైంది. ఓ వైపు లారీల దుమ్ము, మరోవైపు గుంతలతో ప్రయాణ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని మురళిపాడు బీట్లో ఒక ఎకరం పొలంలో పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు రాత్రికి రాత్రి తొలగించినట్లు గురువారం రైతులు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని కోదండ రామాలయం వద్ద బతుకమ్మ ఘాట్ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచ
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోడు ఎస్ఐ పి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలోని బోడు గ్రామంలో సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన క�
అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి అన్నారు. టేకులపల్లి మండలంలోని సంపత్నగర్ సమీపంలోని వాగును బుధ�
టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం గిరిజన శాఖ నిర్వహించిన ప్రజా దర్భార్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పీఓ రాహు
గత నెల రోజులుగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండల వ్యాప్తంగా యూరియా కొరత సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. దీంతో అష్ట కష్టాలు పడుకుంటూ రైతులు సాగు చేసిన పంట పొలాన్ని కాపాడుకుంటున్నారు. వారం రోజుల నుంచి కేంద్రాలకు యూ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని వెంకట్యాతండా సమీపంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కేసు వివరాలను ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను శుక్రవారం వెల్లడించారు.
నకిలీ విత్తనాలు రైతులకు విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబురావు అన్నారు. శనివారం టేకులపల్లి మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారి
ఉపాధి హామీ పథకాన్నిపేదలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండలం కొప్పురాయి గ్రామ పంచాయతీ రాజారామ్ తండాలో చేపట్టిన ఉపాధి హామీ పనులన�
కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. టేకులపల్లి మండలం దాస్ తండా గ్రామపంచాయ
పెండింగ్ GPF, TSGLI, SL బిల్లులు విడుదల చేయాలనీ అలాగే DA ,PRC ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ పీఆర్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్దార్కు వినతిపత్రం అంద�