భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, మండల ప్రత్యేక అధికారి కొండపల్లి శ్రీరామ్ పలు పాఠశాలలను బుధవారం సందర్శించి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు జడ్పీ హైస్కూల్లో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పెన్నులు, ఫ్యాడ్స్, స్కేల్లు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం మధ్యాహ్న భోజన పథకాన్ని మండల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆశ్రమ పాఠశాల (ఏహెచ్ఎస్) కోయగూడెంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మంగళ్ తండా సమీపంలో గల చేనులో 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. గ్రామ సమీప చేనులో..
ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ (ఎఫ్పీఎస్టీ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని శనివారం కొత్తగూడెంలోని ఆనంద ఖని జడ్పీహెచ్ఎస్ లో జరిగిన జిల్లా సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం ఆఫ్ ఫిజికల�
యాసింగి పంటల సాగుకు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా అందివ్వాలని బీఆర్ఎస్ టేకులపల్లి మండలాధ్యక్షుడు బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు సమయాన�
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వీధుల్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని గోల్యాతండా సర్పంచ్ లకావత్ నాకా పంచాయతీ ప్రజలకు సూచించారు. టేకులపల్లి మండలంలోని..
టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గల అంగన్వాడీ కేంద్రంలో గురువారం సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసాలు నిర్వహించారు. టేకులపల్లి సర్పంచ్ బోడా బాలు నాయక్ చిన్నారులకు అక్షరాభ్యాసాలు, గర్భిణీ�
గత కొన్ని రోజులుగా కోయగూడెం ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్పై విమర్శలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం విధుల్లో ఉన్న ఓ ఓర్మెన్ పట్ల కోయగూడెం ఓసి ప్రాజెక్టు ఆఫీసర్ అసభ్యకరంగా దూషించడంతో బుధవారం కార్మికులు ఆగ్రహ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని గంగారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. టేకులపల్లి మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన కోర్స రాం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితల గని నుండి నవభరత్, బీపీఎల్ కు బొగ్గు రవాణా చేస్తున్న 12, 14 టైర్ల లారీ ఓనర్లు 16 టైర్ల లారీల వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామ పంచాయతీలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సర్పంచ్ గుగులోత్ లక్ష్మణానాయక్, ఉప సర్పంచ్ ఉండేటి చెన్నయ్య బుధవారం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతుంది. ఏ రోడ్డు చూసినా ఆక్రమణలకు గురికావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు విస్తరణలో భా�
టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన మాజీ వైఎస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ టేకులపల్లి మండల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రసాద్ కుమారుడు ఉండేటి చెన్నయ�