కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బోయతండాలో విషాదం చోటుచేసుకున్నది. ఏడాదిన్నర వయసు కలిగిన ఓ పసికందు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. బోయతండాకు చెందిన వాంకుడోత్ శ్రీకాంత్, కళ్యాణి దంపతులు వ్యవసాయ పనులు చే
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా టేకులపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి వద్ద అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసెకెళ్లి
భార్య కాపురానికి రాకపోవడానికి ఆమె బంధువులే కారణమని భావించిన భర్త వారి ఇంటెదుట మావోయిస్టుల పేరుతో నకి లీ కరపత్రాలు వదిలాడు. ఈ ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ఆదివారం వెలుగు చూస�
టేకులపల్లి:చలికి గజగజ వణుకుతున్న కుక్క పిల్లకు ఓ కోతి మాతృ ప్రేమను పంచింది. తన ఒడిలో చేర్చుకుని అమ్మగా మారింది. గురువారం టేకులపల్లి మండలం కేంద్రంలో ఈ వింత ఘటన చోటుచేసుకున్నది. బుజ్జి కుక్క పిల్ల చలికి తట్