ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్లో ఆందోళనచేస్తున్న నిరసనకారులను అణచివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా నేషనల్ గార్డును మోహరిస్తూ తీసుకున్న ని�
school girls hospitalised | మాక్ డ్రిల్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల స్కూల్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. టియర్ గ్యాస్ వల్ల ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిం�
పంజాబ్, హర్యానా రాష్ర్టాల సరిహద్దుల్లోని శంభూ పాయింట్ వద్ద హర్యానా భద్రతా సిబ్బంది శనివారం రైతుల పాదయాత్రపై బాష్పవాయు గోళాలు ప్రయోగించాలి. దీంతో కొందరు రైతులు గాయపడ్డారు.
Farmers protest | రైతుల ‘ఢిల్లీ చలో (Dilli Chalo)’ ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభు బార్డర్ (Shambhu border) నుంచి ర్యాలీగా ఢిల్లీలోకి ప్రవేశించ
తమ డిమాండ్ల సాధనకు రైతులు శుక్రవారం చేపట్టిన ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు వద్ద రైతులపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారు.
Farmers protest | పలు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ పంజాబ్-హర్యానా నడుమగల శంభూ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు శంభూ సరిహద్దులకు చేరుకుని.. ఢిల్ల�
Kenya protests | పన్నుల పెంపునకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు కెన్యా రాజధాని నైరోబీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, వాటర్ కెనాన్�
కనీస మద్దతు ధరకు(ఎంఎంస్పీ) చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ పోలీసులు సృష్టించిన అడ్డంకులతో ముందుకు సాగడం లేదు.
తమ డిమాండ్ల సాధన కోసం అన్నదాతలు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్ బుధవారం రెండో రోజుకు చేరుకున్నది. ట్రాక్టర్లతో దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు అన్నదాతలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
Farmers protest | రైతుల సంఖ్య పెద్ద ఎత్తున పెరగడంతో అరెస్టులు సాధ్యం కాలేదు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో ఆందోళనకారులు తలోదిక్కు పరుగులు తీశారు. అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మార
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur Violence)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మణిపూర్లో ఈ ఏడాది జూలైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు ఫొటోలు బ�
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠాలు చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతున్నది. రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న వారిపై ఇటీవల జాల్నాలో పోలీసుల అమానుష లాఠీచార్జికి నిరసనగా సోమవారం థ�
మూడు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. తాజాగా బుధవారం చురాచాంద్పూర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు, ఆర్మీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బలగాలు టి