Venkatesh Iyer | టీమిండియాలో ఒక ఆటగాడితో బౌలింగ్ చేయించకపోవడం మిస్టరీగా ఉందని, దానికి సరైన కారణమేమీ కనిపించడం లేదని సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్ప విమర్శించాడు.
Rishabh Pant | న్యూజిల్యాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్.. తన జెర్సీ ముందు భాగంలో టేప్ వేసుకొని వచ్చాడు. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయమంతా అతను అలాగే ఉన్నాడు.
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 రాత్రి 7.00 నుంచి పొట్టి ప్రపంచకప్లో నిరాశజనక ప్రదర్శన అనంతరం న్యూజిలాండ్పై విజయంతో కొత్త సీజన్ను ఆరంభించిన టీమ్ఇండియా.. ఇక సిరీస్పై కన్నేసింది. కివీస్తో నేడు జరుగ
T20 World Cup | జట్టు ఎంపికపై పలువిమర్శలు వచ్చాయి. వీటిపై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. భారత జట్టు ఎంపిక సరిగా జరగలేదంటూ అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి బదులిచ్చాడు.
Newzealand Test Series | టీ20 ప్రపంచకప్ నుంచి వట్టి చేతులతో తిరిగొచ్చిన టీమిండియా న్యూజిల్యాండ్తో సిరీస్కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కివీస్తో జరిగే మూడు టీ20లకు జట్టును ప్రకటించింది.
ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరున్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ల అయిదేళ్ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ వారందరి
T20 World Cup | టీ20 ప్రపంచకప్లో భారత్ కథ ముగిసింది. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్ కోహ్లీ పాత్ర కూడా ముగిసింది. ఈ క్రమంలో టీ20ల్లో తర్వాతి కెప్టెన్ ఎవరు?
T20 World Cup | భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. టీ20 ఫార్మాట్లో కోహ్లీ కెప్టెన్సీకి, భారత కోచ్గా రవిశాస్త్రికి చివరి మ్యాచ్ ముగిసింది. టీ20 ప్రపంచకప్లో నమీబియాతో
దుబాయ్: టీమిండియా క్రికెట్ జట్టు కోచ్గా రవిశాస్త్రి అయిదేళ్ల కాల పరిమితి ముగిసింది. టీ20 వరల్డ్కప్లో నమీబియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్లతో రవిశాస్త్రి ముచ్చటి�
లీగ్ దశలోనే భారత్ నిష్క్రమణ అఫ్గాన్పై న్యూజిలాండ్ గెలుపు సెమీస్లో కివీస్ టీ20 ప్రపంచకప్లో చివరి లీగ్ మ్యాచ్ ఆడకముందే టీమ్ఇండియా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది! తొలి రెండు మ్యాచ్ల్లో ఘోర పరాజయ�
T20 World Cup | అన్ని రంగాల్లో టీమిండియా చూపిన ఆధిపత్యం ముందు పసికూన స్కాట్లాండ్ ఘోరంగా ఓడింది. కానీ ఎక్కడా పోరాటపటిమను వదల్లేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఓపెనర్లిద్దరూ
T20 World Cup | టీ20 ప్రపంచకప్లో ఆలస్యంగా ఫామ్లోకి వచ్చిన టీమిండియా.. సెమీస్ చేరడం భారత్ చేతుల్లో లేదు. ఆదివారం జరిగే న్యూజిల్యాండ్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్పై భారత సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
బోణీ కొట్టిన టీమ్ఇండియా 66 పరుగుల తేడాతో అఫ్గాన్ చిత్తు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. నాకౌట్ అవకాశాలు సన్నగిల్లాక టీమ్ఇండియా సమిష్టిగా సత్తాచాటింది. రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ వేసిన అద్భు�