kohli and Rohit | డిసెంబర్లో జరుగబోయే సౌతాఫ్రికా సిరీస్లో టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కలిసి ఆడడం లేదు. ఇది కెపెన్సీకి సంబంధించిన వివాదమో లేక యాదృచ్ఛికమో.. తెలియలేదు
Team India | ఇటీవల కోహ్లీ నుంచి వైట్బాల్ కెప్టెన్సీ తీసుకున్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ముంబైలో ప్రాక్టీస్ సెషన్లో రోహిత్కు గాయమైనట్లు సమాచారం. హామ్స్ట్రింగ్ గాయం కారణంగా టె�
Ruturaj Gaikwad | టీమిండియా సెలెక్టర్లను మాజీ క్రికెటర్ వెంగ్ సర్కార్ సూటిగా ప్రశ్నించాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ భవితవ్యంపై ప్రశ్నలు సంధించాడు.
Virat Kohli | కెప్టెన్సీ పోవడంతో వైట్బాల్ క్రికెట్లో కోహ్లీ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్
BCCI | ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్టాపిక్గా మారిన అంశం కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడం. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బీసీసీఐ నిర్ణయాన్ని
హిట్మ్యాన్కే వన్డే పగ్గాలు టెస్టులకే కోహ్లీ పరిమితం రహానే వైస్ కెప్టెన్సీకి ఎసరు హనుమ విహారికి చోటు దక్షిణాఫ్రికాతో టెస్టులకు జట్టు ఎంపిక అనుమానాలు నిజమయ్యాయి! గత కొన్ని రోజులుగా కెప్టెన్సీ మార్పు
South Africa Tour | ఈ నెలాఖరున జరిగే సౌతాఫ్రికా టూర్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 26న భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Team India | భారత జట్టు వన్డే సారధిగా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఇక నుంచి జరిగే అన్ని సిరీసుల్లోనూ వన్డే, టీ20 జట్లకు రోహితే సారధ్యం వహిస్తాడని
ముంబై: ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టి చరిత్రకెక్కిన న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్.. ఈ ఫీట్తో తన జీవితం మారిపోతుందో లేదో స్పష్టంగా చెప్పలేనని అంటున్నాడు. ముంబైలో పుట్టి పెర�
IND vs SA | కివీస్తో రెండు టెస్టుల సిరీస్ ముగిసింది. దీంతో ఆటగాళ్లందరికీ బీసీసీఐ బ్రేక్ ఇచ్చింది. అందరూ తమ ఇళ్లకు వెళ్లి కుటుంబంతో గడిపే అవకాశం కల్పించింది.
Virat Kohli | భారత జట్టుకు దక్కిన అత్యుత్తమ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ కితాబిచ్చాడు మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. న్యూజిల్యాండ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత జట్టు 1-0తో కైవసం చేసుకున్న
ముంబై : ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఫస్ట్ నిలిచింది. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న కోహ్లీసేన.. ఐసీసీ ర్యాంకింగ్స్లో మళ్లీ తొలి స్థానాన్ని సొంతం చే
న్యూజిలాండ్ లక్ష్యం 540.. ప్రస్తుతం 140/5 తొలి టెస్టును కొద్దిలో చేజార్చుకున్న టీమ్ఇండియా.. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో విజయానికి ఐదు వికెట్ల దూరంలో నిలిచింది! బ్యాటింగ్ ఆర్డర్ బాధ్యతాయుత ప�
షెడ్యూల్లో మార్పులు బీసీసీఐ ఏజీఎమ్ కీలక నిర్ణయం కోల్కతా: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో కీలక మార్పులు చోటుచేసుకున్నా�