U19 World Cup | అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువభారత జట్టు ఇంగ్లండ్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఐదోసారి ప్రపంచకప్ గెలవాలనే కసితో ఆడుతున్న భారత అండర్-19 జట్టు టాస్ ఓడి బౌలింగ్ చేస్తోంది. బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ �
Rohit Sharma | టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ నుంచి జట్టు పగ్గాలు అందుకోవడం గురించి ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ పెదవి విప్పాడు. కోహ్లీ నుంచి జట్టు పగ్గాలు అందుకోవడంలో ఎలాంటి సమస్యా లేదని హిట్మ్యాన్ చెప్పాడు.
Team India | కోహ్లీకి, కుంబ్లేతో సమస్య ఏంటి? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహాగానాలు చేశారు. అప్పుడు టీమిండియా మేనేజర్గా ఉన్న రత్నాకర్ శెట్టి.. ఈ విషయంపై కొంత వివరణ ఇచ్చాడు.
భారత జట్టును ముగ్గురు విండీస్ ఆటగాళ్లు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ పుణ్యమా అని విండీస్ ఆటగాళ్లలో చాలా మందికి భారతదేశ పరిస్థితులు కొట్టిన పిండి. ఇక్కడ వాళ్లకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే.
సఫారీ గడ్డపై ఘోర పరాజయాల అనంతరం విండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం సిద్ధమైన టీమ్ఇండియా గురువారం ప్రాక్టీస్ ప్రారంభించింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా తొలి పో
యువ భారత్ 290/5 ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ అండర్-19 ప్రపంచకప్ నాయక ద్వయం అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిన వేళ.. అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో యువ భారత్ భారీ స్కోరు చేసింది. అజేయంగా సెమీస్లో అడుగుపెట్టిన యంగ�
వైరస్ బారిన ధవన్, గైక్వాడ్, శ్రేయస్! న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోసారి టీమ్ఇండియాను చుట్టుముట్టింది. మూడు రోజుల్లో వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. భారత జట్టులో ముగ్గురికి కొవిడ్-19
Brett Lee | ప్రపంచ క్రికెట్లో బెస్ట్ పేసర్ల పేర్లు చెప్పమంటే కచ్చితంగా ఆ జాబితాలో ఉండే పేరు బ్రెట్ లీ. ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్రత్యర్థులను ఎంతలా భయపెట్టాడో అందరికీ తెలిసిందే.
World Cup | గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా భారత జట్టు ప్రపంచకప్ను ముద్దాడలేకపోయింది. చివరగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్లలో గెలుపు రుచిచూడలేదు.
Virat Kohli | టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. ఆటతీరులో ఎటువంటి మార్పూ రాదని, రాకూడదని మాజీ స్టార్ ఓపెనర్, దిగ్గజ బ్యాటర్ గౌతమ్ గంభీర్
భారత్తో టీ20 సిరీస్కు విండీస్ జట్టు సెయింట్ జాన్స్: భారత్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ఎంపిక చేసింది. ఇంగ్లండ్తో తాజాగా ముగిసిన టీ20 సిరీస్లో బరిలోక�