ప్రముఖ జర్మన్ కంపెనీ అడిడాస్ (Adidas) ఇకపై టీమ్ఇండియా (Team India) కిట్ స్పాన్సర్గా (Kit Sponsor) వ్యవహరించనుంది. క్రీడా సంబంధిత వస్తువులు ఉత్పత్తి చేసే అడిడాస్తో జతకట్టనున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) ప్�
వన్డే ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా మూడో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియాకంటే మూడు పాయింట్లు వెనుకంజలో ఉంది. కాగా పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచిం�
టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కుడి తొడ గాయానికి మంగళవారం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. త్వరగా కోలుకుని తిరిగి జట్టులో చేరుతానని రాహుల్ ఆశాభావం వ్యక్తంచేశాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ �
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ చేతికర్ర సాయం లేకుండానే నడుస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
భారత క్రికెట్ జట్టులో ఫిక్సింగ్ మరోమారు కలకలం రేపింది. శ్రీలంక, న్యూజిలాండ్పై వరుస సిరీస్ విజయాలతో దూకుడుమీదున్న టీమ్ఇండియాకు సంబంధించి అంతర్గత సమాచారం కావాలంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి యువ ప్లే
టీమ్ఇండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్..ఐపీఎల్తో పాటు ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ టోర్నీకి పూర్తిగా దూరం కాబోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో శ్రే�
Zahir Khan | శ్రేయాస్ అయ్యర్తో సహా పలువురు ఆటగాళ్లు గాయాలబారినపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు వన్డేల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమ�
IND vs AUS | నిర్ణయాత్మక మ్యాచ్లో ఎలాగైనా గెలిచి వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియా దూకుడు చూపించింది. భారత్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఆఖరి మ్యా�
Shoaib Akhtar | వన్డే ప్రపంచకప్-2023 కౌంట్డౌన్ మొదలైంది. ఐసీసీ మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. టైటిల్ పేవరెట్లుగా జట్లు బరిలోకి దిగబోతున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు �
రెండో వన్డే ప్రారంభానికి ముందు వైజాగ్ మైదానంలో సినీ హీరో నాని హల్చల్ చేశాడు. కామెంటేటర్లతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన నాని.. టీమ్ఇండియా ప్లేయర్లకు తన సినిమా పేర్లను ఆపాదించి సందడి చేశాడు.
వరుసగా నాలుగోసారి ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. ఇక వన్డే సమరానికి సిద్ధమవుతున్నది. భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. �
చివరి రోజు ఏదైనా అధ్భుతం జరుగుతుందేమో అనుకున్న భారత అభిమానులకు నిరాశ
తప్పలేదు. తొలి నాలుగు రోజుల్లానే పిచ్ బ్యాటింగ్కు సహకరించడంతో ఆస్టేలియా రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడింది.
ఫార్మాట్తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. ఆటేతర అంశాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండ�
భారత క్రికెట్ జట్టు వరుసగా మ్యాచ్లు ఆడుతున్నది. దీంతో టీమ్డిండియా (Team India)క్రికెటర్లు మ్యాచ్లు, ప్రాక్టీస్ అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే అప్పుడప్పుడు లభించే విరామాన్ని కుటుంబంతోనే, స్నేహితులతో�