బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా.. ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకున్న ఆసీస్.. శుక్రవారం ముగిసి�
ఇప్పటికే ‘బోర్డర్-గవాస్కర్'ట్రోఫీని చేజార్చుకున్న ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో విజృంభించేందుకు కసరత్తులు చేస్తున్నది. ముఖ్యంగా భారత పిచ్లపై స్పిన్ను ఎదుర్కోలేక చతికిలబడుతున్న కంగారూలు.. ఇండోర్లో �
Harmanpreet Kaur | మహిళల టీ20 వరల్డ్ కప్ (Women's T20 World Cup)లో టీమిండియా (Team India) ఆస్ట్రేలియాపై ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అభిమానులకు భావోద్వేగ సందేశా�
ICC Women's T20 World Cup | దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భారత్కు మరోసారి నిరాశ తప్పలేదు. సెమీస్లో భారత మహిళ జట్టు పోరాడి ఓడిపోయింది. ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓటమి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుది గొప్ప విజయమని ఆయన ట్విటర్లో ప్రశంసించారు.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భారీ ధర దక్కించుకున్న మన అమ్మాయిలు.. టీ20 ప్రపంచకప్లో కీలక పోరుకు సిద్ధమయ్యారు. మెగాటోర్నీ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసిన టీమ్ఇండియ
ప్రపంచ చాంపియన్గా నిలువాలనే సంకల్పంతో దక్షిణాప్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్లో శుభారంభం చేసింది. మెగాటోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి పోరులో హర్మన్ప్రీత్కౌర్ బృం�
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించనున్నట్లు ఐసీసీ బుధవారం తెలిపింది.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. తాజాగా పంత్ తన ఆరోగ్యంపై అభిమానులకు అప్డేట్ ఇచ్చాడు. బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే చాలా హాయిగా అనిపిస్తోం
ఇటీవల స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్పై వన్డే, టీ20 సిరీస్లు నెగ్గిన భారత్ ఇక టెస్టుల కోసం రెడీ అవుతున్నది. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్ చేజిక్కించుకున్న టీమ�
దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన టీ-20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటింది భద్రాచలం పట్టణానికి చెందిన యువతి గొంగడి త్రిష. దీంతో ఈమెను పలువురు పట్టణ ప్రముఖులు అభినందిస్తున్నారు. నెహ్రూకప్ క్రికెట్ టోర�