Asia Cup | ఆసియా కప్ ఈ నెల 30న ప్రారంభంకానున్నది. టోర్నీలో భారత్ సెప్టెంబర్ 2న పాక్తో తలపడనున్నది. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్కు మళ్లీ టీమిండియాలో చోటు దక్కింది. చాలా కాలం తర్వాత ఇద�
ఆసియా కప్ టోర్నీకి ముందు భారత క్రికెటర్లు యో యో టెస్టుకు హాజరయ్యారు. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో గురువారం కఠినమైన ఫీల్డింగ్ డ్రిల్స్తో పాటు ప్లేయర్లకు ఫిట్నెస్ పరంగా యో యో పరీక్ష నిర్వహించార�
IND vs IRE | భారత్, ఐర్లాండ్ మధ్య ఆఖరి పోరు వర్షార్పణమైంది. ఎడతెరిపిలేని వర్షంతో మూడో మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. ఉదయం నుంచి వాన దంచికొట్టడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. మ్యాచ్ మొదలయ్�
ఫలితంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. మెగాటోర్నీలకు ముందు ప్రధాన ఆటగాళ్ల రీఎంట్రీకి ఉపయోగపడుతుందని భావించిన ఐర్లాండ్ టూర్లో బుధవారం చివరి మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియాకు శుభవార్త. గాయం కారణంగా చాన్నాళ్లుగా మైదానానికి దూరమైన వికెట్ కీపర్, బ్యాటర్ లోకేశ్ రాహుల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం.
సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలో అడుగుపెట్టిన టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీలో అదరగొట్టాడు. వెన్ను గాయం కారణంగా ఆటకు దూరమైన బుమ్రా.. 11 నెలల తర్వాత ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో రెండ�
Team India | ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో టీం ఇండియా విజయం సాధించింది. 140 పరుగుల విజయ లక్ష్యంతో టీం ఇండియా బ్యాటింగ్ కు దిగినా వర్షం రావడంతో 6.5 ఓవర్ల వద్ద మ్యాచ్ నిలిపేశారు.
IND vs IRE | ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా.. నేడు ఐర్లాండ్తో తొలి టీ20గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరమైన టీమ్ఇండియా పేస్గన్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. శస
భారత మాజీ ఆటగాడు, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్.. ఐపీఎల్లో లక్నో జట్టు స్ట్రాటజిక్ కన్సల్టెంట్గా నియమితుడయ్యాడు. ఈ మేరకు గురువారం లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసి
టీమ్ఇండియా పేసర్ జైదేవ్ ఉనాద్కట్ కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొననున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఉనాద్కట్.. కౌంటీల్లో ససెక్స్ జట్టు తరఫున బరిలో దిగన�
భారత్ మరో పొట్టి పోరుకు సమాయత్తమైంది. వెస్టిండీస్ చేతిలో అనూహ్య ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టీమ్ఇండియా..ఐర్లాండ్తో తలపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. సీనియర్ల గైర్హాజరీలో స్పీడ్స్టర్
Rishabh Pant | టీం ఇండియా (Team India) అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి క్రికెట్కు దూరమైన టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం రీ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా అన్నదే లెక్క అన్నట్లు.. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తొలి సిరీస్లోనే తెలుగోడు జెండా పాతేశాడు. దేశవాళీల్లో పరుగుల వరద పారించి 20 ఏండ్ల వయస�
రికార్డు స్థాయిలో నాలుగోసారి ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకున్న భారత పురుషుల జట్టు.. ర్యాంకింగ్స్లోనూ సత్తాచాటింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆదివారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో టీమ్ఇండి�
క్షణాల్లో ఫలితం తారుమారయ్యే టీ20 ఫార్మాట్లో ఏడేండ్ల తర్వాత భారత జట్టు వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి వెనుకబడ్డ యంగ్ ఇండియా.. ఆనక రెండు మ్యాచ్లు నెగ్గి లెక్క సరిచేసినా.. న�