IND vs IRE | ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా.. నేడు ఐర్లాండ్తో తొలి టీ20గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరమైన టీమ్ఇండియా పేస్గన్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. శస
భారత మాజీ ఆటగాడు, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్.. ఐపీఎల్లో లక్నో జట్టు స్ట్రాటజిక్ కన్సల్టెంట్గా నియమితుడయ్యాడు. ఈ మేరకు గురువారం లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసి
టీమ్ఇండియా పేసర్ జైదేవ్ ఉనాద్కట్ కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొననున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఉనాద్కట్.. కౌంటీల్లో ససెక్స్ జట్టు తరఫున బరిలో దిగన�
భారత్ మరో పొట్టి పోరుకు సమాయత్తమైంది. వెస్టిండీస్ చేతిలో అనూహ్య ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టీమ్ఇండియా..ఐర్లాండ్తో తలపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. సీనియర్ల గైర్హాజరీలో స్పీడ్స్టర్
Rishabh Pant | టీం ఇండియా (Team India) అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి క్రికెట్కు దూరమైన టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం రీ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా అన్నదే లెక్క అన్నట్లు.. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తొలి సిరీస్లోనే తెలుగోడు జెండా పాతేశాడు. దేశవాళీల్లో పరుగుల వరద పారించి 20 ఏండ్ల వయస�
రికార్డు స్థాయిలో నాలుగోసారి ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకున్న భారత పురుషుల జట్టు.. ర్యాంకింగ్స్లోనూ సత్తాచాటింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆదివారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో టీమ్ఇండి�
క్షణాల్లో ఫలితం తారుమారయ్యే టీ20 ఫార్మాట్లో ఏడేండ్ల తర్వాత భారత జట్టు వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి వెనుకబడ్డ యంగ్ ఇండియా.. ఆనక రెండు మ్యాచ్లు నెగ్గి లెక్క సరిచేసినా.. న�
India - Pakistan : భారత్, పాకిస్థాన్ అంటే ఉప్పునిప్పు! ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ యుద్ధాన్ని తలపిస్తుంది. చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం కోట్లాది మంది ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ నెలాఖర్లో మొదలవుతున్న ప్రతిష్�
టీమ్ఇండియా యువ క్రికెటర్లు శుభ్మన్ గిల్, ఇషాన్కిషన్..వన్డేల్లో తమ అత్యుత్తమ ర్యాంకింగ్ అందుకున్నారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో గిల్ 5వ ర్యాంక్ దక్కించుకోగా, ఇషాన్ కిషన్
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ హార్దిక్పాండ్యాపై సోషల్మీడియాలో అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. మంగళవారం వెస్టిండీస్తో జరిగిన కీలకమైన మూడో టీ20 మ్యాచ్లో హార్దిక్ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబ�
Team India | వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో టీం ఇండియాకు మరో షాక్ తగిలింది. రెండు వికెట్లు మిగిలి ఉండగానే 153 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ చేధించింది.
Asian Hockey Championship | ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్, జపాన్ మధ్య పోరు 1-1తో డ్రాగా ముగిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ స్థాయికి ప్రదర్శన కనబర్చలేకపోయింది.
IND vs WI | విండీస్ పర్యటనలో భాగంగా తొలి టీ20లో కరీబియన్ల చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. గురువారం జరిగిన పోరులో స్లో ఓవర్ రేట్కు పాల్పడినందుకు గానూ ఐసీసీ.. భారత ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో క