వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ జోరు కొనసాగింది. ఇప్పటి వరకు జరిగిన ఏడు వరల్డ్కప్లలో దాయాదిని చిత్తుచేసిన టీమ్ఇండియా.. ఎనిమిదోసారి కూడా అదే ఫలితం రాబట్టింది. శనివారం జరిగిన మెగా పోరులో రోహిత�
ODI World Cup | ప్రపంచ కప్ -2023 టోర్నీలో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ప్రపంచకప్లో అత్యంత ప్రతిష్ఠాత్మక మ్యాచ్కు వేళైంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంలో శనివారం పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇప్పటి వరకు వరల్డ్కప్లో ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్లు జరగగా.. �
విధ్వంసం, విశ్వరూపం, వీరవిహారం.. ఈ ఉపమానాలన్నీ ఆ ఇన్నింగ్స్ ముందు దిగదుడుపే! పరుగుల సునామీ, సిక్సర్ల జడివాన, రికార్డుల ఊచకోత.. ఇవన్నీ చాలా చిన్న పదాలే ఆ దంచుడు ముందు!! బౌలర్ చేతి నుంచి బంతి వచ్చిందే తడువు.. ఆ�
తొలి పోరులో టీమ్ఇండియా చేతిలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా.. వన్డే ప్రపంచకప్లో బోణీ కొట్టేందుకు సిద్ధమైంది. వరల్డ్కప్లోనే అత్యధిక స్కోరు చేసి ఫుల్జోష్లో ఉన్న దక్షిణాఫ్రికాతో గురువారం కంగారూలు అమీతు�
వన్డే ప్రపంచకప్లో దంచికొడుతున్న టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో ఏడో స్థానానికి చేరాడు. మెగాటోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన పో
తొలి పోరులో కంగారూలను చిత్తుచేసిన టీమ్ఇండియా.. మలిపోరులో అఫ్గానిస్థాన్ను ఢీకొట్టేందుకు రెడీ అయింది. డెంగ్యూ బారిన పడిన శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కు కూడా అందుబాటులో లేకపోగా.. టాపార్డర్పై భారీ అంచనాలున�
భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. ప్రపంచకప్లో దాయాది పాకిస్థాన్ పోరుకు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఆస్ట్రేలియాతో తొలి పోరుకు ముందు అస్వస్థతకు గురైన గిల్.. అఫ్గానిస్థాన్తో బుధవారం �
సొంతగడ్డపై మరోసారి వన్డే ప్రపంచకప్ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టుకు అదిరే ఆరంభం లభించింది. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాపై రోహిత్ శర్�
Shubman Gill | వన్ డే ప్రపంచకప్లో భారత్ తలపడబోయే రెండో మ్యాచ్కు కూడా శుభ్మాన్ గిల్ దూరమయ్యాడు. ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో అఫ్ఘానిస్థాన్తో మ్యాచ్కు కూడా గిల్ దూరం పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది.
World Cup 2023 | వరల్డ్ కప్ లో టీం ఇండియా బోణీ చేసింది. ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో మరో ఎనిమిది ఓవర్లు మిగిలి ఉండగానే టీం ఇండియా విజయ తీరాలకు చేరుకున్నది.
ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పతకాల పట్టికలో తొలిసారిగా వంద మార్కును అందుకున్నది. శనివారం ఉదయం ఆర్చరీలో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు, మహిళల కబడ్డీలో గోల్డ్ మెడల్ లభించడంతో
Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ (India) పతకాల పంటపండిస్తున్నది. సెంచరీయే లక్ష్యంగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే 95కు పతకాలు సాధించిన టీమ్ఇండియా (Team India) ఖాతాలో మరో నాలుగు మెడల్స్ చేరాయి. ఆర్చరీలో (Archery) రెండు స్వర్�