Shubman Gill | వన్ డే ప్రపంచకప్లో భారత్ తలపడబోయే రెండో మ్యాచ్కు కూడా శుభ్మాన్ గిల్ దూరమయ్యాడు. ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో అఫ్ఘానిస్థాన్తో మ్యాచ్కు కూడా గిల్ దూరం పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది.
World Cup 2023 | వరల్డ్ కప్ లో టీం ఇండియా బోణీ చేసింది. ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో మరో ఎనిమిది ఓవర్లు మిగిలి ఉండగానే టీం ఇండియా విజయ తీరాలకు చేరుకున్నది.
ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పతకాల పట్టికలో తొలిసారిగా వంద మార్కును అందుకున్నది. శనివారం ఉదయం ఆర్చరీలో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు, మహిళల కబడ్డీలో గోల్డ్ మెడల్ లభించడంతో
Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ (India) పతకాల పంటపండిస్తున్నది. సెంచరీయే లక్ష్యంగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే 95కు పతకాలు సాధించిన టీమ్ఇండియా (Team India) ఖాతాలో మరో నాలుగు మెడల్స్ చేరాయి. ఆర్చరీలో (Archery) రెండు స్వర్�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత్కు చేదువార్త. ఫార్మాట్తో సంబంధం లేకుండా దంచికొడుతూ.. ఫుల్ ఫామ్లో ఉన్న టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. వరల్డ్కప్ తొలి మ్యాచ్లో ఆడే�
వన్డే ప్రపంచకప్ ప్రారంభ సమరానికి అభిమానులు పోటెత్తుతారని భావించిన బీసీసీఐకి.. తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో జరిగిన వరల్డ్కప్ ఆరంభ పోరుపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. టీ�
పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం మెరుగైన సన్నాహకాలు చేసుకుంటున్న టీమ్ఇండియాకు వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. ఇంగ్లండ్తో తొలి వార్మప్ మ్యాచ్కు వర్షం అడ్డుపడటంతో టాస్
ఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్ ఫైనల్స్లో నేపాల్పై (Nepal) భారత్ (India) విజయం దిశగా దూసుకెళ్తున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్ విజృంభణతో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.
Asian Games | ఆసియా క్రీడల (Asian Games) క్రికెట్లో మరో పతకం దిశగా టీమ్ఇండియా (Team India) దూసుకెళ్తున్నది. ఇప్పటికే మహిళల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించగా.. ఇప్పుడు మెన్స్ టీమ్ వంతు వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్తో భ
స్వదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత్ బృందం ఖరారైంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
Sehwag | భారత్ వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ జరుగనున్నది. స్వదేశంలో జరిగే ప్రపంచకప్ను రోహిత్ సేన నెగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తుదిజట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
Asian Games: రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఆసియాడ్కు బయలుదేరి వెళ్లింది. చైనాలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తున్�