హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యలో ఈనెల చివరి వారం నుంచి జరగనున్న హెచ్సీఏ అండర్- 19 లీగ్ పోటీల్లో పాల్గొంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపా�
Sambhal | ఉత్తరప్రదేశ్లోని సంభల్ను సందర్శించేందుకు ఆ రాష్ట్రంలో ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ప్రయత్నించింది. హింసపై దర్యాప్తు కోసం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మాతా ప్రసాద్ పాండే నేతృత్వంలో 15 మంది సభ
బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 40 పరుగలు తేడాతో ఓడింది.
సే నో టూ డ్రగ్స్ థీమ్తో ఎల్బీ స్టేడియంలో జరిగిన సినీ తారల క్రికెట్ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో టాలీవుడ్ను ఓడించిన బాలీవుడ్.. సీసీసీ కప్ను గెలుచుకుంది.
ఆస్ట్రేలియాకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉన్నది. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్లు చేజార్చుకున్న ఆసీస్ జట్టుకు స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. గాయం కారణంగా భారత�
రాత్రి పది గంటలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ప్లాట్ ఫామ్ నంబర్ వన్.. కుర్తా పైజమాలో ఓ అందమైన అమ్మాయి నిలబడి ఉంది. ఒక పోకిరి వెనుక నుంచి వచ్చి ఆమె భుజానికి భుజం తాకిస్తూ.. ఆబగా శరీరాన్ని తడిమేసి వేగ�
మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో ఈనెల 7 నుంచి 9 వరకు జరిగిన 44వ రాష్ట్రస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జట్టు క్రీడాకారులు సత్తా చాటి కాంస్య పతకం కైవసం చేసుకున్నట్లు అసోసియేషన్ అధ�
మండల కేంద్రంలోని ఉపాధి హమీ పథకం పనులను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ బృందంలో ప్రధానమంత్రి సలహాల మండలి చైర్మన్ అమన్జిత్సిన్హాతో పాటు బృందం సభ్యులు గ్రామంలోని వైకుంఠధా�
ప్రపంచకప్లో ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కల. అయితే అవాంతరాల కారణంగా జట్టులో చోటు కోల్పోతే ఆ క్రికెటర్ బాధ వర్ణణాతీతం. వెస్టిండీస్ హార్డ్హిట్టర్ షిమ్రాన్ హెట్మెయిర్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీపై ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ సాతియాన�
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులకు ఆస్కారం లేకుండా అంచనాలకు తగ్గట్లే 15 మందితో సోమవారం �
బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్యాకేజీ యాత్రగా మారింది. పార్టీకి క్యాడర్ లేకపోవడం, యాత్రకు జనం నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడంతో బీజేపీ నాయకులు పెయిడ్ టీంను ఏర్పాటు చేసుకొన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల�
రాష్ట్ర సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై ఉత్తరప్రదేశ్ సహకార బ్యాంకు అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందం సోమవారం టెస్కాబ్ కార్యాలయాన్ని సందర్శించింది. దేశవ్యాప్తంగా సహకార బ్�