ఆనకట్టల రక్షణ కోసం ప్రపంచబ్యాంకు నిధులతో ప్రతిపాదించిన డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు (డ్రిప్)లో భాగంగా వేసిన డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ వరుసగా ఒక్కో ప్రాజెక్టును సందర్శిస్తున్నది.
జట్టులో మార్పులు చేయాలని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ జయవర్దనే పేర్కొన్నాడు. లక్నో చేతిలో ఓటమి అనంతరం జయవర్దనే మీడియాతో మాట్లాడాడు. వరుస ఓటములతో జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్�
దివ్యాంగుల టీ20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. తుదిపోరులో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 19.1 ఓవర్లలో 97 పరుగులకు
ముంబై: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయంలో మరో