చెంగ్డు: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీపై ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ సాతియాన్ భారత్ విజయం లో కీలక పాత్ర పోషించాడు.
సాతియాన్ తొలు త 4-1తో బెనెడిక్ట్పై గెలువగా.. రెండో మ్యా చ్లో హర్మీత్ ఓటమి పాలయ్యా డు. మూడో మ్యాచ్లో మానవ్ ఠక్కర్ రికార్డొ వాల్టర్పై గెలుపొందగా.. చివరి పోరులో నెగ్గిన సాతియాన్ భారత్కు చిరస్మర విజయాన్నందించాడు.