చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్ చేరింది. ఫిడే ఆధ్వర్యంలో జర్మనీ ఆతిథ్యమిచ్చిన ఫ్రీస్టయిల్ చెస్ వరల్డ్ చాంపియన్షిప్లో అతడు విజేతగా నిలిచాడు.
హెచ్పీఆర్సీ ఇంటర్నేషనల్ ఎరీనా పోలో చాంపియన్షిప్లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 12-3 తేడాతో జర్మనీపై అద్భుత విజయం సాధించింది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన భద్రతా సమావేశంలో అవమానం ఎదురైంది. అక్కడ ఒక సెక్యూరిటీ అధికారి ఒకరు అతడిని ఆపి ఐడెంటిటీ కార్డును చూపించమని అడిగారు.
Pak Army Chief | పాకిస్థాన్ (Pakistan) ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ (Asim Munir) కు జర్మనీ (Germany) లో ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మ్యూనిచ్ (Munich) లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సుకు హాజరైన ఆయనను ఓ సెక్యూరిటీ అధికారి
BMW recalls | జర్మనీ (Germany) కి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ప్రపంచవ్యాప్తంగా లక్షల కార్లను రీకాల్ (Re Call) చేసింది. ఇంజిన్ స్టార్టర్లలో నెలకొన్న సాంకేతిక సమస్యతో నిప్పు రాజుకొనే ప్రమాదం ఉండటం�
కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి వాహన తయారీ సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎక్సేంజ్ ఆఫర్లతోపాటు డిస్కౌంట్ అంటూ ఊదరగొడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి జర్మనీకి చెందిన హోండా కూడా చేరింద
Berlin Power cut : జర్మనీ రాజధాని బెర్లిన్ రెండు రోజులుగా చీకట్లోనే మగ్గుతోంది. తీవ్ర బ్లాకౌట్ కారణంగా 2 రోజులుగా కరెంటు లేక అల్లాడుతోంది. విద్యుత్ సరఫరా చేసే కేబుళ్లను కొందరు కావాలనే కట్ చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత�
జర్మనీలోని మాగ్డేబర్గ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జనగామ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల సంపత్రెడ్డి-స్వర్ణ దంపతుల కుమారుడు హృతిక�
Telugu Student | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు (Telugu Student) అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలే అనేకం చోటు చేసుకుంటున్నాయి.
German Bank Heist |జర్మనీలోని ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గెల్సెన్కిర్చెన్లోని స్పార్కాస్కై బ్యాంకులో రూ.316 కోట్లను దోపిడీ చేశారు. క్రిస్మస్ సెలవులు కావడంతో రెండు రోజులు బ్యాంకులోనే ఉండి 3250 సెఫ్టీ డిపాజిట్ల�
జర్మనీలోని ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖజానాకు దొంగలు కన్నం వేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. చోరులు సుమారు రూ.315 కోట్ల (35 మిలియన్ డాలర్లు) విలువైన నగదు, బంగారం, ఆభరణాలు అపహరించినట్టు మంగళవారం పోలీసులు తెలిపారు.
జర్మనీలో బెర్లిన్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చేరిన చాలా మంది విద్యార్థుల కలలు కల్లలవుతున్నాయి. వీసా నోటీసులు, కోర్టు అప్పీళ్లు, డిపోర్టేషన్ భయాలతో వణికిపోతున్నారు.