విద్యార్థులను దేశం గర్వించేలా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి పీఎస్ఆర్ గార్డెన్లో ప్రపంచ ఉ�
విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గురుపూజోత్సవానికి గైర్హాజరుకావడంపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రభుత్వం అధికారికంగ�
ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంటుందని.. ఎవరికీ దొరకని గౌరవం ఒక ఉపాధ్యాయుడికే దొరుకుతుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని టీటీసీభవన్లో గురుపూజోత్సవం స�
ఉపాధ్యాయులు మార్గనిర్దేశకులని, సమాజంలో వారి సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొనియాడారు. విద్యార్థులకు తల్లిదండ్రుల కంటే గురువుతోనే ఎకువ అనుబంధం ఉంటుందని పేర్కొన్నారు.
సమాజ పరివర్తనలో విద్య అగ్రభాగాన ఉంటుంద ని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసి సమసమా జ నిర్మాణానికి కృషి చేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులనే దైవంగా భావిస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాం తి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లాస్థాయిలో ఉత్త మ ఉ�
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురువారం గురుపూజోత్సవాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అన్ని విద్యాసంస్థల్లో గురువులను పూలమాలలు, శాలువాలతో విద్యార్థులు
Free Power To Govt Schools | ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ని సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్య�
RS Praveen Kumar | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి గారు.. మీకు నిజంగానే ఉపాధ్యాయుల మీద అపారమైన గౌరవం ఉంటే.. రాత్రికి రాత్రే 2000కు పైగా గురుకుల టీచర�
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ బుధవారం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు విభాగాల్లో 71 మంది ఎంపిక చేయగా అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 10 మంది ఉ�
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఈ ఏడాది 117 మందిని వరించాయి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం వేర్వేరు జీవోలు విడుదల చేశారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో బోధన, పరిశోధనల్లో ప్రతిభకు గాను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రభుత్వం ఎంపిక చేసింది.
అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి.. అక్షర జ్ఞానాన్ని నింపేది గురువులు.. క్రమశిక్షణను అలవర్చి భవిత కు బంగారు బాటవేసేది వారే.. వేతనం కోసం కాకుండా విద్యార్థుల జీవన గమనాన్ని నిర్దేశిస్తూ.. ఉత్తమ ఫలితాల సాధనకు అం�