‘ప్రపంచాన్ని మార్చే శక్తిమంతమైన ఆయుధం విద్య మాత్రమే’అని నెల్సన్ మండేలా అన్నారు. అలాంటి శక్తిమంతమైన ఆయుధాన్ని ప్రజలకు అందించేవారు, మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దే క్రాంతి ప్రదాతలు ఉపాధ్యా
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం నూతన కలెక్ట�
విద్యార్థి దశలోనే సృజనాత్మకతకు పదును పెట్టేలా వివిధ కార్యక్రమాలను చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. ఉపాధ్యాయుల్లోనూ వినూత్నమైన ఆలోచనల సామర్థ్యాల పెంపు దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా టీచర్స్�
సమాజంలో మంచి నడవడికను నేర్పేది గురువేనని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రా
‘గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర.. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః’.. విద్యాబుద్ధులు నేర్పి.. మన ఉన్నతికి తోడ్పడేది గురువు.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే.. ఎంతో మందిని తీర్చిదిద్�
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం నూతన కలెక్ట�
అనేక సంస్కరణలతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకులాలు దేశానికి రోల్ మాడల్గా నిలిచాయని రాష్ట�
Sabitha Indra Reddy | విద్యార్థులు విభిన్న సామర్థ్యాలు, ప్రతిభ, సామాజిక నేపథ్యం కలిగి ఉంటారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, విద్యార్థుల అవసరాలను గుర్తించి అంది
Minister Gangula | కోట్లాదిమంది బంగారు భవిష్యత్తుకి..బాటలు వేసిన ఘనత ఉపాధ్యాయ వృత్తిది. ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్�
Minister Jagdish Reddy | భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజ
వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులను ప్రభుత్వం సన్మానించనున్నది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కలెక్ట�
ఉపాధ్యాయులంటే మార్గదర్శకులు. ఆ బాటలోనే యావత్ భావితరం అడుగులు వేస్తోంది. అందుకే గురువులు కాలానికనుగుణంగా తన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఒక విజ్ఞానగనిలా మారుతున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం, తాజాగా �
సమాజంలో అన్ని వృత్తుల వారికి లోగోలు ఉన్నప్పుడు.. తమకు ఎందుకు ఉండకూడదని వినూత్న ఆలోచనతో కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కూరపాటి సత్యప్రకాశ్రావు ప్రత్యేక లోగోన