హైదరాబాద్ : ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. మొత్తం 50 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రకటించగా, ఇందులో 10 మంది హెడ్ మాస�
ఆర్కేపురం : ఆది నుంచి ఉపాధ్యాయులకు సమాజంలో సముచిత స్థానం ఉందని లయన్స్క్లబ్ హైదరాబాద్ ధరణి కార్యదర్శి కోట్ల రాంమోహన్ అన్నారు. మంగళవారం పటేల్గూడ ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్క�
కొండాపూర్ : కొత్తగూడ ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు జీ వినోద్ కుమార్ రంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా, జిల్ల
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ) : సమాజ నిర్మాతలు గురువులేనని, జాతి నిర్మాణంలో భాగస్వామ్యంకావాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప
సినీ పరిశ్రమలో అన్యోన్యమైన అనుబంధం కొనసాగించే వారిలో ఉంటారు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Seetarama Sastry), డైరెక్టర్ క్రిష్ (Krish). ఈ గురు శిష్యులు టీచర్స్ డే (Teachers’ Day). ఈ సందర్భంగా ఇచ్చి
దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు.
అమ్మ, నాన్న తర్వాత ఆ స్థానాన్ని గురువుకే ఇచ్చారు మన పెద్దలు. గురువుని దైవంగా పూజించే సంప్రదాయం మన భారతదేశంలో ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 05 న గురు పూజోత్సవ ద�
మంత్రి సబితా రెడ్డి | గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్�
సీఎం కేసీఆర్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ
నేడు ఉపాధ్యాయ దినోత్సవం రెండు చాక్పీస్ ముక్కలతోఅప్పుడప్పుడూ ఓ పుస్తకంతోవాళ్ళు ఒకరి తర్వాత ఒకరుమా తరగతి గదిలోకి వస్తారు..భూగోళం వారి తలల్లో ఉందోసూర్యచంద్రులు వారి చేతుల్లోఉన్నారో తెలియదు గానీఅంతులే