ఒక అధ్యాపకుడు ఒకే విద్యాసంస్థలో పదకొండేండ్ల పాటు నిరంతరాయంగా పనిచేయడమనేది మామూలు విషయం కాదు. కుటుంబాలకు, పిల్లలకు దూరంగా ఉంటూ సొంతూళ్లకు వందల కిలోమీటర్ల దూరంలో ఉం టూ పనిచేయడం వల్ల మానసికంగా కుంగుబాటుక�
రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ శనివారం నుంచి ప్రారంభించనున్నది. ఈ ప్రక్రియను మల్టీజోన్-1లో శనివారం నుంచి ఈ నెల 22 వరకు, మల్టీజోన్-2లో శనివారం నుంచి ఈ నెల 30 వరకు చేపడత
గతేడాది సెప్టెంబర్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చ జెండా ఊపింది. ఆ మేరకు ప్రక్రియను ప్రారంభించింది. స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించింది. �
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్ర మోషన్ల ప్రక్రియ ప్రహసనంగా మారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయగా.. రంగారెడ్డి జిల్లాను మిన హాయించడం ఉపాధ్యాయులను త�
మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి కోరారు.
ఉపాధ్యాయ బదిలీల విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. మల్టిజోన్-2 పరిధిలో పదోన్నతులపై హైకోర్టు స్టే ఉన్నందున ప్రస్తుతానికి వాటిని పక్కనబెట్టి, బదిలీలు ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించిం�
ఉపాధ్యాయ బదిలీల్లో స్వల్పమార్పులు చేయాలని పీఆర్టీయూ-తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధానకార్యదర్శి భిక్షంగౌడ్ బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిసి �
ఉపాధ్యాయ బదిలీలతోపాటు పదోన్నతులనూ ఆన్లైన్లోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. శనివారం డీఈవోలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు సమీక్షించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై పలు సూచనలు
టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వానికి సుగమం అయ్యింది. ఈమేరకు శుక్రవారం తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్లైన్లో దరఖ�
ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులకు మార్గం సుగమం అయింది. రేపటి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సబితారెడ్డి ప్రకటించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుత�