దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కార్లను కొనుగోలు చేసే గ్రామీణ ప్రాంత కస్టమర్ల కోసం ప్రత్యేకంగా మొబైల్ షోరూంలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.
ప్రారంభ ధర రూ.8.99 లక్షలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ కియా..దేశీయ మార్కెట్లోకి నాలుగో మోడలైన ‘కరెన్స్ను’ పరిచయం చేసింది. ఈ కారు పరిచయ ధరను రూ.8.99 లక్షలు మొదలుకొని రూ.16.99 లక్షల గరిష్ఠ ధరను ని
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..ప్రీమియం హ్యాచ్బ్యాక్ అల్ట్రోజ్ను ‘డార్క్’ ఎడిషన్గా పరిచయం చేసింది. ఈ కారు విడుదల చేసి రెండేండ్లు పూర్తైన సందర్భంగా విడుదల చేసిన ప్ర�
బ్లాక్చైన్ వికేంద్రీకరించిన డిజిటల్ పబ్లిక్ లెడ్జర్. దీన్ని ఏ ఒక్క వ్యక్తి లేదా కంపెనీ లేదా ప్రభుత్వం నియంత్రించలేదు. సెంట్రల్ బ్యాంకులన్నీ కేంద్రీకరణే లక్ష్యంగా పని చేస్తాయి. ఈ బ్లాక్చైన్ టెక
న్యూఢిల్లీ, జనవరి 18: నూతన సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిచ్చింది టాటా మోటర్స్. తన ప్యాసింజర్ కార్ల ధరలను ఒక్క శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. పెంచిన ధరలు �
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ టాటా సఫారి డార్క్ ఎడిషన్ను లాంఛ్ చేసింది. కారు మెకానికల్గా యథాతథంగా ఉన్నా కాస్మెటిక్ మార్పులతో పాటు లోపల, వెలుపల బ్లాక్, డార్క్ షేడ్స్తో �
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ టియాగో సీఎన్జీ, టిగోర్ సీఎన్జీ లాంఛ్తో సీఎన్జీ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఈ రెండు కార్లకు టాటా డీలర్ల వద్ద బుకింగ్స్ ఇప�
న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో తొలి సీఎన్జీ కారు టాటా టియాగో వచ్చే ఏడాది జనవరిలో సేల్కు సిద్ధమవుతుందని టాటా మోటార్స్ వెల్లడించింది. పాసింజర్ వెహికల్ సీఎన్జీ మార్కెట్లో ఎంట్రీకి ఎప్పటి�