న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ కూడా విద్యుత్తో నడిచే వాహనాలపై దృష్టి సారించింది. కమర్షియల్ ట్రక్కు విభాగంలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సంస్థ..వచ్చే నాలుగు ను
మొయినాబాద్ : పూల మార్కెట్కు ఓ టాటా ఏసీఈలో పూలను మార్కెట్కు తరలిస్తుండగా డ్రైవర్ అజాగ్రత్తతో అతివేగంగా నడపటంతో ఆటో బోల్తాపడింది. ఈ సంఘటన మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామం గేట్ వద్ద చోటు చేసుకుం�
హైదరాబాద్, డిసెంబర్ 2: దేశంలో కమర్షియల్ వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన టాటా మోటర్స్ మెగా బ్రాండ్ ఎక్స్పోకు సిద్ధమైంది. ఈ నెల 3 నుంచి 4 వరకు హైదరాబాద్ ఏస్ మహోత్సవ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిం
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ నవంబర్లో 29,778 వాహనాల విక్రయంతో ప్రయాణీకుల వాహన విక్రయాల్లో 38 శాతం వృద్ధి కనబరిచింది. ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ నవంబర్లో 324 శాతం వృద్ధితో 1
న్యూఢిల్లీ : రాబోయే నాలుగేండ్లలో 10 ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛ్ చేసేందుకు సిద్ధమైన టాటా మోటార్స్ ఈ విభాగంలో రూ 15,000 కోట్లు వెచ్చించేందుకు యోచిస్తోంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ రైజ్ క్లైమేట్ టాటా మో�
టాటా మోటార్స్ తన కొత్త మోడల్ టాటా పంచ్( Tata Punch )ను లాంచ్ చేసింది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్తోపాటు ఏడు రంగుల్లో ఈ పంచ్ కారు అందుబాటులోకి వచ్చింది.
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ భారత్ మార్కెట్లో అక్టోబర్ 18న ఆల్ న్యూ టాటా పంచ్ను లాంఛ్ చేస్తోంది. ఈ మినీ ఎస్యూవీ కోసం రూ 21,000 టోకెన్ అమౌంట్తో అక్టోబర్ 4 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టాటా పంచ్ లాం�
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఎస్యూవీ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి టాటా మోటర్స్..సరికొత్త ‘పంచ్’ మోడల్ను పరిచయం చేసింది. ఈ నెల 20న విడుదల చేయనున్న ఈ మోడల్ ముందస్తు బుకింగ్లను ప్రారంభించి�
ముంబై, అక్టోబర్ 1: సెమీ కండక్టర్ చిప్ల కొరత ఆటోపరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. సెప్టెంబర్ నెలలో చిప్లు తగినంతగా లేక, పలు కార్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో వాహన అమ్మకాలు పడిపోయాయి.
New Delhi | ప్రఖ్యాత కార్ల కంపెనీ ఫోర్డ్ ఇండియాలో ప్రెసిడెంట్, ఎండీగా ఇంతకాలం బాధ్యతలు చేపట్టిన అనురాగ్ మెహ్రోత్రా ఆ కంపెనీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు