అరగంటలో చార్జింగ్.. 500 కిలోమీటర్లు ప్రయాణం.. సూపర్ ఎలక్ట్రిక్ కార్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్ ఓ సూపర్ ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతున్నది. శుక్రవారం ఈ సరికొత్త ఎస్యూవీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ప్యాసింజర్ వాహనాలకోసం కొత్తగా 160 సర్వీస్ వర్క్షాప్లను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం వర్క్షాప్ల సంఖ్య 705కి చేరుకున్నట్లు సంస�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కార్లను కొనుగోలు చేసే గ్రామీణ ప్రాంత కస్టమర్ల కోసం ప్రత్యేకంగా మొబైల్ షోరూంలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.
ప్రారంభ ధర రూ.8.99 లక్షలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ కియా..దేశీయ మార్కెట్లోకి నాలుగో మోడలైన ‘కరెన్స్ను’ పరిచయం చేసింది. ఈ కారు పరిచయ ధరను రూ.8.99 లక్షలు మొదలుకొని రూ.16.99 లక్షల గరిష్ఠ ధరను ని
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..ప్రీమియం హ్యాచ్బ్యాక్ అల్ట్రోజ్ను ‘డార్క్’ ఎడిషన్గా పరిచయం చేసింది. ఈ కారు విడుదల చేసి రెండేండ్లు పూర్తైన సందర్భంగా విడుదల చేసిన ప్ర�
బ్లాక్చైన్ వికేంద్రీకరించిన డిజిటల్ పబ్లిక్ లెడ్జర్. దీన్ని ఏ ఒక్క వ్యక్తి లేదా కంపెనీ లేదా ప్రభుత్వం నియంత్రించలేదు. సెంట్రల్ బ్యాంకులన్నీ కేంద్రీకరణే లక్ష్యంగా పని చేస్తాయి. ఈ బ్లాక్చైన్ టెక
న్యూఢిల్లీ, జనవరి 18: నూతన సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిచ్చింది టాటా మోటర్స్. తన ప్యాసింజర్ కార్ల ధరలను ఒక్క శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. పెంచిన ధరలు �
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ టాటా సఫారి డార్క్ ఎడిషన్ను లాంఛ్ చేసింది. కారు మెకానికల్గా యథాతథంగా ఉన్నా కాస్మెటిక్ మార్పులతో పాటు లోపల, వెలుపల బ్లాక్, డార్క్ షేడ్స్తో �