మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని టాస్క్ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నా.. జిల్లాలో మాత్రం గం జాయి అక్రమ దందా ఆగడం లేదు. రైల్వే, రోడ్డు మార్గాల్లో కిలోల కొద్దీ గంజాయిని కొందరు జిల్లా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం సివిల్ సైప్లె అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 165 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఇరాన్, ఇజ�
రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారాల వద్ద రాత్రి సమయంలో తల్లీదండ్రులతో నిద్రిస్తున్న చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్నకు పాల్పడి న ఇద్దరు నిందితులను వరంగల్ పోలీసు కమిషనరేట్ ట
ఇటీవల పోలీసుశాఖలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో టాస్క్ఫోర్స్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని సీపీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టాస్క్ఫోర్స్లో ఏండ్ల తరబడి పాతుకుపోయిన వారితో ప�
వేల కోట్ల రూపాయల మేర మోసగించిన నిందితుడిని రూ.2 కోట్లు లంచం తీసుకొని వదిలేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్గౌడ్ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ �
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ విభాగం ప్రక్షాళన గాలిలో పేకమేడ మాదిరిగా మారింది. ఏడాదిన్నర కాలంగా ఇప్పటి వరకు ముగ్గురు సీపీలు మారినప్పటికీ మార్పు కానరావడం లేదు.
నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించినప్పటికీ కొంతమంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నా�
PDS rice seize | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్ద జట్రం గ్రామంలో అక్రమంగా నిలువచేసిన పీడీఎస్ బియ్యం బ్యాగులను గురువారం టాస్క్ ఫోర్స్ , ఊట్కూర్ పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా నకలీ పత్తి విత్తనాల దందా ఆగడం లేదు. గతంలో మహారాష్ట్ర నుంచి ఎక్కువగా సరఫరా చేసిన వ్యాపారులు, ఈ మధ్య ఆం ధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా దిగుమతి చేసుక
VEENAVANKA | వీణవంక, ఏప్రిల్ 3 : కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మల్లారెడ్డిపల్లిలోని గుడుంబా స్థావరంపై దాడి చేసి నాటుసారా, బెల్లంపానకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ స�
జిల్లాలో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎక్కువ మద్యం తాగించేందుకు యువతులను ఎరగా వేస్తుండడంతోపాటు అశ్లీల నృత్యాలు చేయిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్మీద టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. 100మంది యువకులతో పాటు 42మంది యువతులను అదుపులో