నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ విభాగం ప్రక్షాళన గాలిలో పేకమేడ మాదిరిగా మారింది. ఏడాదిన్నర కాలంగా ఇప్పటి వరకు ముగ్గురు సీపీలు మారినప్పటికీ మార్పు కానరావడం లేదు.
నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించినప్పటికీ కొంతమంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నా�
PDS rice seize | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్ద జట్రం గ్రామంలో అక్రమంగా నిలువచేసిన పీడీఎస్ బియ్యం బ్యాగులను గురువారం టాస్క్ ఫోర్స్ , ఊట్కూర్ పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా నకలీ పత్తి విత్తనాల దందా ఆగడం లేదు. గతంలో మహారాష్ట్ర నుంచి ఎక్కువగా సరఫరా చేసిన వ్యాపారులు, ఈ మధ్య ఆం ధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా దిగుమతి చేసుక
VEENAVANKA | వీణవంక, ఏప్రిల్ 3 : కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మల్లారెడ్డిపల్లిలోని గుడుంబా స్థావరంపై దాడి చేసి నాటుసారా, బెల్లంపానకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ స�
జిల్లాలో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎక్కువ మద్యం తాగించేందుకు యువతులను ఎరగా వేస్తుండడంతోపాటు అశ్లీల నృత్యాలు చేయిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్మీద టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. 100మంది యువకులతో పాటు 42మంది యువతులను అదుపులో
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రక్షాళన మొదలైంది. టాస్క్ఫోర్స్ విభాగంలో జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపుతూ ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం పోలీసు శాఖను కదిలించింది. దీంతో జిల్లా వ్యా�
పెద్దపల్లి జిల్లాలో అక్రమ నిర్మాణాల పనిపట్టేందుకు కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, నీటిపారుదల, ల్యాండ్ సర్వేయర్, తదితర శాఖలతో టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా కే�
రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలు, దవాఖానల్లో వసతుల కల్పనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్చోంగ్తు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టాస�
రాష్ట్రంలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని, వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు.
పరకాల ఉమ్మడి మండల వ్యాప్తంగా టాస్క్ఫోర్స్ సిబ్బంది శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తం లో పీడీఎస్ బియ్యాన్ని, పొగాకు ఉత్పత్తులను పట్ట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ రవిక
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును మరో కేసులో 10రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట జూబ
ఉమ్మడి జిల్లాలో మిల్లర్ల అక్రమ దందా ఆగడం లేదు. సీఎమ్మార్ పేరిట అక్రమాలకు బ్రేక్ పడడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కొంత మంది తమకు అనుగుణంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్న తీరు.. రాష్ట్ర టాస్క్ఫోర�