కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను కృత్రిమ కొరత సృష్టిస్తున్న వరంగల్లోని విత్తన దుకాణాలపై వ్యవసాయశాఖ, పోలీస్ టాస్క్ఫోర్స్ అధికారు లు సంయుక్తంగా మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. ఎమ్మార్పీ క�
రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన దందా ఆగడం లేదు. రాష్ట్ర సరిహద్దులను దాటి టన్నులకొద్దీ నకిలీ విత్తనాలు మార్కెట్లలో అమ్మకానికి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వైఫల్యం, అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంద�
ఎండ తీవ్రతకు గురికాకుండా ప్రజలు తగు రక్షణ చర్యలు పాటించాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సూచించారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్�
Phone tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone tapping )కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులను దర్యాప్తు బృందం అదుపు లోకి(Two more arrested) తీసుకుంది.
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని రింజిమ్ దాబా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండునెలలు కావస్తున్నా ఇసుక తవ్వకాలు, రవా�
Covid | కరోనా (Covid) కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రజలు తప్పనిసరిగా ఐదు రో�
కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్)ను తిరిగి అప్పగించడంలో మిల్లర్లు ‘మాయా’జాలం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. గత సీజన్లో దిగుమతి చేసుకున్న రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని కొల్లగొట్టినట్లు ఇటీవల టాస్క�
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ట్రై పోలీస్ కమిషనరేట్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సర్కార్ నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. నాసిరకం విత్తనాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు వ్యవసాయ, పోలీస్శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాల �
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసి, గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును యాంటీ హ్యూ మన్ ట్రాఫికింగ్, టాస్ఫోర్స్, కేయూసీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన స్టి�
దొంగల ముఠా కారుపై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. కొన్ని రోజులుగా ఈ ముఠా పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ కాపర్ తీగలు చోరీ చేస్తూ.. ఇటు రైతులకు.. అటు పోలీసులకు కునుకు లేకుండ�