Covid | కరోనా (Covid) కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రజలు తప్పనిసరిగా ఐదు రో�
కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్)ను తిరిగి అప్పగించడంలో మిల్లర్లు ‘మాయా’జాలం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. గత సీజన్లో దిగుమతి చేసుకున్న రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని కొల్లగొట్టినట్లు ఇటీవల టాస్క�
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ట్రై పోలీస్ కమిషనరేట్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సర్కార్ నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. నాసిరకం విత్తనాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు వ్యవసాయ, పోలీస్శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాల �
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసి, గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును యాంటీ హ్యూ మన్ ట్రాఫికింగ్, టాస్ఫోర్స్, కేయూసీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన స్టి�
దొంగల ముఠా కారుపై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. కొన్ని రోజులుగా ఈ ముఠా పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ కాపర్ తీగలు చోరీ చేస్తూ.. ఇటు రైతులకు.. అటు పోలీసులకు కునుకు లేకుండ�
నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలపై వికారాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు
కొందరు దళారులు అత్యాశతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తకువ ధరకు వస్తున్నాయని తీసుకొని మోసపోతుంటారు. అయితే నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పెట�
Task force | నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తున్న పరిశ్రమపై పొల్యూషన్ బోర్డు అధికారులతో కలిసి వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా రూ.13లక్షల విలువైన ప్లాస్టిక్
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ-సిగర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ-సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గుర్నిని అ�