నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలపై వికారాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు
కొందరు దళారులు అత్యాశతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తకువ ధరకు వస్తున్నాయని తీసుకొని మోసపోతుంటారు. అయితే నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పెట�
Task force | నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తున్న పరిశ్రమపై పొల్యూషన్ బోర్డు అధికారులతో కలిసి వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా రూ.13లక్షల విలువైన ప్లాస్టిక్
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ-సిగర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ-సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గుర్నిని అ�
దేశంలో మంకీపాక్స్ వైరస్ పరిస్థితిని పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసింది. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, కార్యక్రమాలను ఈ విభాగం సూచిస్తుందని అధికార�
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు.. బంజారాహిల్స్కు చెందిన కొర్ర మహేశ్ అలియాస్ లక్కీ (21), మ
దుబాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించిన ముగ్గురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండలోని సుబేదారి టాస్క్ఫోర్స్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వైభవ్గైక్వాడ�
రైస్మిల్లులో పీడీఎస్ బియ్యం పట్టివేత | అక్రమంగా రేషన్ బియ్యం సేకరించి (పీడీఎస్) పాలిష్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా 250 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు శనివారం రాత్రి సీజ్ చేశారు.