యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమా ‘ఈ నగరానికి ఏమైంది?’. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో.. ఎట్టకేలకు సీక్వెల్కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
విజయ్ దేవరకొండను హీరోగా నిలబెట్టిన సినిమా ‘పెళ్లి చూపులు’. చిన్న సినిమా రూపురేఖలు మార్చిన సినిమా అది. దర్శకుడిగా తరుణ్భాస్కర్కి మంచి పేరు తీసుకురావడంతోపాటు ఉత్తమ సంభాషణా రచయితగా జాతీయ అవార్డును కూడ
దర్శకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్నాడు తరుణ్భాస్కర్. ఆయన హీరోగా ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ సంస్థలు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఏఆర్ సంజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
మల్టీ టాలెంటెడ్ తరుణ్భాస్కర్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందనుంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. బూసం జగన్మోహన్రెడ్డి నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన శుక్రవారం వెలువడింది.
తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, వెంకటేష్ కాకుమాను, విష్ణు ప్రధాన పాత్రల్లో అనిల్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘తులసీవనం’. ఈ నెల 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
‘నాకు ఇష్టమైన దర్శకుల్లో తరుణ్భాస్కర్ ఒకరు. ఆయన సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ఆయన దర్శకత్వంతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది’ అన్నారు నటుడు చైతన్య రావు.
‘క్రైమ్ కామెడీ నాకు ఇష్టమైన జానర్. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకూ ట్రై చేయలేదు. ‘కీడా కోలా’ కథ రాస్తున్నప్పుడు ఈ జానర్ ఎంత కష్టమైందో అర్థమైంది. అయినా సరే ఎంజాయ్ చేస్తూ పనిచేశాం’ అన్నారు దర్శకుడు త
‘క్రైమ్ కామెడీ నాకు ఇష్టమైన జానర్. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకూ ట్రై చేయలేదు. ‘కీడా కోలా’ కథ రాస్తున్నప్పుడు ఈ జానర్ ఎంత కష్టమైందో అర్థమైంది. అయినా సరే ఎంజాయ్ చేస్తూ పనిచేశాం’ అన్నారు దర్శకుడు త
పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్భాస్కర్ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘కీడా కోలా’. కె.వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ నండూరి, శ్ర�