హైదరాబాద్ ట్యాంక్బండ్పై రూ.3 కోట్ల వ్యయంతో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ భారీ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనున్నది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శుక
ద్విచక్ర వాహనాన్ని నిర్లక్ష్యంగా వాయువేగంతో నడపడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసింది. ఓ యువకుడు ైప్లె ఓవర్పై స్కూటీని వేగంగా పోనిచ్చి యువతి బలిగొన్నాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసు�
ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా లోయర్ ట్యాంక్బండ్లోని కనకాల కట్టమైసమ్మ ఆలయం వద్ద తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరుల బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది.
Minister Talasani | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Srinivas Yadav) వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’తో ఖమ్మం నగర రూపురేఖలు మారిపోయాయి. కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది శిథిలమైన బావులు, ఇండ్లను నేలమట్టం చేశారు. విరిగిన, వాలిన వి
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా హైదరాబాద్లో తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ర
CM KCR | పేదలకు గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని.. దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ
CM KCR | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూపొందించిన టీఎస్ఐపాస్ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనివల్ల పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమ
CM KCR | సమాజంలో అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేవాలయాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా తె�
CM KCR | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ
CM KCR | విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరం ఒక మినీయేచర్ ఆఫ్ ఇండియా అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్�
CM KCR | రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే దశాబ్దాల తరబడి ప్రజలను పీడిస్తున్న అనేక గడ్డు సమస్యలను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించిందని సీఎం కేసీఆర్ అన్నారు. అస్తవ్యస్తంగా తయారైన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సం�