CM KCR | ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశ
Srinivas goud | హైదరాబాద్ : హైదరాబాద్లో క్షత్రియ సేవా సమితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆధ్వర్యంలో మన్యం వీరుడు, భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు �
హైదరాబాద్ నడిబొడ్డున అందమైన అతిపెద్ద విగ్రహం కొలువుదీరింది. అమెరికా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా గుర్తుకు వస్తుందో హైదరాబాద్ అంటే అంబేద్కర్ స్టాచ్యూ జ్ఞప్తికి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం భారీ అంబే�
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ (Secretariat) భవనం ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (CM KCR) చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.
గవర్నమెంట్ ప్లీడర్లు (జీపీలు), అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు (ఏజీపీలు), ఏపీపీలు, ఇతర న్యాయ నియామకాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దేశంలోనే తొలిసారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.
సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన భారతీయ దార్శనికుడు, నాటి ప్రజా నాయకుడు బసవేశ్వరుని జయంతిని పురసరించుకొని వీరశైవ లింగాయత్లు, లింగ బలిజలు సహా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత�
కాయకమే కైలాసం (వర్క్ ఈజ్ వర్షిప్) అని ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చిన మహనీయుడు బసవేశ్వరుడని (Basaveshwara) మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. దేశంలో గొప్ప మార్పునకు నాంది బసవేశ్వరుడని చెప్పారు. మొదటి పార
హైదరాబాద్లోని (Hyderabad) ట్యాంక్బండ్లో (Tankbund) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరి�
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ దేశం గర్వించదగ్గ గొప్ప పోరాటయోధుడు అని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. పాపన్నగౌడ్ ఒక జాతికి చెందిన వ్యక్తికాదని, సబ్బండ వర్ణ
ట్యాంక్బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ను హెచ్ఎండీఏ కార్యాలయంలో కలిసిన క�
ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణపై రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు ఎక్కువవుతున్నది. రాష్ట్రం రావటం కోసం గాని, అభివృద్ధి కోసం గాని తాము ఇంతకాలం చేసిందేమీ లేకపోయినా అధికార కాంక్షతో వాటికి ఇప్పుడు కాలు నిలవ�