తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతున్న తాండూరు పట్టణ ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. రెండేండ్ల క్రితం ఢిల్లీకి మించి తాండూరులో వాయుకాలుష్యం నమోదుకాగా.. ప్రస్తుతం సగం మేర కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు అధికార�
జిల్లా బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ శ్రీలక్ష్మి తాండూరు రూరల్ : బాలల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని, వారి హక్కులను కాపాడేందుకు ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా బాల రక్ష భవన్�
తాండూరు రూరల్, ఆగస్టు :తాండూరు మండలం, చింతామణిపట్టణంలో బోనమ్మ దేవతకు గ్రామ మహిళలు బోనాల పండుగ సందర్భంగా శుక్రవారం బోనం సమర్పించారు. గ్రామ సర్పంచ్ విమలమ్మ ఆధ్వర్యంలో గ్రామంలో బోనమ్మ దేవత పండుగ సంబురాలను �