Tammineni Veerabhadram | సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు తమ్మినేని వీ�
అసెంబ్లీ ఎన్నికల్లో మరో మూడు స్థానాలకు సీపీఎం అభ్యర్థులను ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన మూడో జాబితాను ఆ పార్టీ మంగళవారం విడుదల చేసింది. మునుగోడు, ఇల్లందు, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ
తెలంగాణలో తన బలాబలాలను తేల్చుకోవడానికి సీపీఎం (CPM) సిద్ధమైంది. ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగింది. ఇన్నాళ్లు కాంగ్రెస్తో (Congress) పొత్తు ఉంటుందని వేచిచూసిన సీపీఎం.. సీట్ల కేటాయింపు విషయమై ఆ పార్టీ ఎటూ తేల్చకపోవడ
కాంగ్రెస్కు కటిఫ్ చెప్పిన సీపీఎం (CPM) ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఇందులో భాగంగా 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadra
Tammineni Veerabhadram | అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. మిర్యాలగూడ, వైరా స్థానాలపై తేల్చేందుకు తాము విధించిన డెడ్లైన్ ముగిసినప్పటికీ కాంగ్రెస్ స్పందిచకపోవడంతో 17 స్థానాల్లో ఒంటరి�
CPM | కాంగ్రెస్(Congress) పార్టీతో దోస్తీకి సీపీఎం(CPM) పార్టీ గుడ్ బై చెప్పింది. పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) ఆరోపించారు. �
Tammineni Veerabhadra | ప్రధాని మోదీని గద్దె దింపడమే లక్ష్యంతో 28 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి అంటేనే ప్రధానికి భయం పట్టుకుందని, అందుకే ఇండియా పేరును భారత్గా మార్చాలని ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
అధికార బీఆర్ఎస్తో తమ స్నేహం కొనసాగుతుందని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. బీఆర్ఎస్తోనే కలిసి ముందుకెళ్తామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం శుక్రవారం ప్రకటి�
ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సీపీఎం ఉద్యమిస్తున్నదని, ఈ పోరాటంలో అం దరూ కలిసి రావాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపున�
May Day | మేడే స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కార్మికులకు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరా�