రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ వ్యతిరేక పోరులో బీఆర్ఎస్ సఫలమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ఎత్తు, లాంగ్జంప్, షాట్పుట్, రన్నింగ్ అంశాల్లో క్వాలిఫై అర్హతను పెంచడంతో చాలామంది ఉద్యోగ అర్హతను కోల్పోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మ�
మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు తెలంగాణ రాజకీయాల్లో మంచి పరిణామమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో పాగా వేసేందుక�
బీజేపీ పన్నిన కుట్ర మునుగోడులో విఫలం కాబోతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేలు చెప్తున
Tammineni | మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డి భారీ మెజారిటీతో గెలువబోతున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సోమవారం ఆయన మీడియా
బీజేపీది ప్రభుత్వాలను పడగొట్టే నీచ చరిత్ర అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 400 కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి అడ్డంగా దొరికిపోవడమే ఇందుకు నిదర్శనమన్నార
Tammineni Veerabhadram | ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మొయినాబాద్ ఫామ్హౌజ్ ఘటనతో బీజీపీ బండారం బయటపడిందని అన్నారు.
టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావుకు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని టీపీసీసీ నేత రేవంత్రెడ్డి నోరుపారేసుకోవడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన �