కార్మిక, కర్షకుల ఐక్యతతోనే నల్లచట్టాల రద్దు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం నవంబర్ 29 : ప్రధాని మోదీ పతనం ప్రారంభమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఖ�
తమ్మినేని వీరభద్రం | నల్ల చట్టాలను రద్దు చేస్తామని మోదీ రైతులకు చెప్పిన క్షమాపణలో మతలబు దాగి ఉందన్నారు. ఏడు వందలమంది రైతులు చనిపోయినందుకు మోదీ క్షమాపణలు చెప్పలేదని తమ్మినేని గుర్తు చేశారు. రాబోవు అతికొద
ఢిల్లీలో ధర్నాకు అందర్నీ పిలువండి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నల్లగొండ, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ హక్కుల కోసం సీఎం కేసీఆర్ కేంద్రంతో చేసే పోరాటానికి కలిసొస్తామని సీపీఎం రాష్�
తమ్మినేని వీరభద్రం | రాష్ట్రంలో బీజేపీని నియత్రించకపోతే భవిష్యత్లో తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండలో సీపీఎం జిల్లా 20వ మహాసభలను ఆయన ప్ర�
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): పెగాసస్ స్పైవేర్తో రాజ్యాగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కులను కేంద్రం ఉల్లంఘించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఈ నేపథ్యంలో �
పాన్గల్: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పోరేట్ శక్తులకు ధారాధత్తం చేస్తూ చట్టా లను అమలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నార
సూర్యాపేట రూరల్: వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డమీద హిందూ మతం పేరుతో బీజేపీ చేస్తు న్న కుట్రలను సాగనివ్వబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మండల పరిధిలో�
‘దళితబంధు’ను ఆహ్వానిస్తున్నాం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని | ఎస్సీలకు మేలు జరిగే దళితబంధు పథకాన్ని సీపీఎం పార్టీ ఆహ్వానిస్తోందని, ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చే