తమిళనాడులో సినిమా టికెట్ రేట్లు తగ్గనున్నాయి. అక్కడి లోకల్బాడీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ను తగ్గించడమే ఇందుక్కారణం. ప్రస్తుతం 8.6 శాతం ఉన్న వినోదపు పన్నును 4 శాతానికి తగ్గిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి వ్యతిరేకంగా మంగళవారం చెన్నైలో పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్లు డీఎంకే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్ఈపీని అంగీకరించే వరకు తమిళనాడు విద్యా శాఖకు నిధులు ఇవ్వబోమని కేంద్�
Jayalalithaa | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత జయలలితకు చెందిన అక్రమ ఆస్తులను కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు అప్పగించింది. ఇన్నాళ్లు బెంగళూరులోని కోర్టు కస్టడీలో ఉన్న ఆమె ఆస్తులు, వాటి పత్రాలను శుక్రవార�
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తుల కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. జప్తు చేసిన జయలలిత ఆస్తులన్నిటినీ తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీచేస�
తమిళనాడు సీఎం స్టాలిన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ బెయిల్ను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసేవారందరినీ జైల్లో వేస్తారా అని ఆ రాష్ట్ర
తమిళనాడు ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం జరిగే ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 200 రామాలయ�
భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాన్ని స్టాలిన్ ప్రభుత్వం బహిష్కరించింది. వరదల సందర్భంగా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ చేపడుతున్న రక్షణ, సహాయ కార
Udhayanidhi Stalin | డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కు సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. సనాతన ధర్మం (Sanatana Dharma) వివాదంపై దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఉదయనిధికి నోటీసులు జారీ చేస
Sanatana Dharma | ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సనాతన ధర్మానికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు తమ వాదనలు వినిపిస్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వంతో నిత్యం కయ్యానికి కాలుదువ్వే ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తనకుండే అధికారాలను మరిచి, తన పరిధిని దాటి ప్రవర్తించారు. ఇటీవల ఓ కుంభకోణానికి �
తమ రాష్ట్ర మంత్రిని ఈడీ అరెస్ట్ చేసిన కొద్ది గంటలకే తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి సాధారణ సమ్మతి(జనరల్ కన్సెంట్)ని ఉపసంహరించుకొంది.
క్రీడా మైదానాలతో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సర్వ్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలోని కాన్ఫరెన్స్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెండ్లి మండపాలు, బ్యాంక్వెట్ హాల్స్, �
నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా బిడ్డల్ని పొందారంటూ వస్తున్న వార్తలపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. వీరు నిబంధనల ప్రకారమే సరోగసీ ద్వారా సంతానాన్ని పొందారా? లేదా?