క్రీడా మైదానాలతో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సర్వ్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలోని కాన్ఫరెన్స్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెండ్లి మండపాలు, బ్యాంక్వెట్ హాల్స్, �
నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా బిడ్డల్ని పొందారంటూ వస్తున్న వార్తలపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. వీరు నిబంధనల ప్రకారమే సరోగసీ ద్వారా సంతానాన్ని పొందారా? లేదా?
చెన్నై: టోక్యో పారాలింపిక్స్లో రజత పతకంతో మెరిసిన మరియప్పన్ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం రూ.2 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి ఎంకే స్టాల