వేల మంది రైతులను వీధుల్లో పడేసినోళ్లు దేశభక్తులా? రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చేవాళ్లు దేశ ద్రోహులా? అమర కిసాన్లకు సీఎం పరిహార ప్రకటన గర్వకారణం తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం సోషల్ మీడియా�
శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వారిని ప్రోత్సహిస్తున్నాం: మంత్రి తలసాని రవీంద్రభారతి, నవంబర్ 14: బాలల హక్కుల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన�
హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, కల్యాణ మండపాల ఏర్పాటు జనవరి-ఫిబ్రవరి నెలలో భూమి పూజ చేసుకుంటాం వారే కట్టుకున్నా పర్లేదు.. లేదా ప్రభుత్వమే కట్టిస్తుంది మంత్రులు గంగుల, శ్రీనివాస్గౌడ్, తలసాని వెల్లడి హైదర�
మరికొందరు నేతలకూ జరిమానా విధింపు ప్లెక్సీల ఏర్పాటుపై ఈవీడీఎం చలాన్లు జారీ హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 8 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా హైదరాబాద్లో భారీ ఎత్తున కటౌట్�
కొత్త బిచ్చగాడిలా రేవంత్రెడ్డి తీరు టీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాల అమలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీణవంక, అక్టోబర్ 26: బీజేపీ నేత ఈటల రాజేందర్ పదవిలో ఉన్నప్పుడు తినేకాడికి తిని.. ఇప్పుడు ప్రజల సాన
కేంద్రం నుంచి 50 శాతం నిధులు తెచ్చి మాట్లాడండి బీజేపీకి మంత్రి తలసాని సవాల్ కరీంనగర్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి దళితబంధును ఆపడం గొప్పకాదని.. దమ్ముంటే ఈ పథకంలో భాగస్వామ్�
సాయికుమార్, సాయిశ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్చందర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాతో నేను’. శాంతికుమార్ తుర్లపాటి దర్శకుడు. ప్రశాంత్ టంగుటూరి నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం ప్రారంభ
పశు, మత్స్యశాఖ బలోపేతానికి సహకరించండి కేంద్ర మంత్రికి మంత్రి తలసాని విజ్ఞప్తి ఢిల్లీలో కేంద్ర మంత్రి రూపాలతో భేటీ హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పశు సంవర్ధక, మత్స్యశాఖల బలోపేతానిక
‘తారల వారసులు ఎంతో మంది పరిశ్రమలోకి వచ్చారు. కానీ ఎలాంటి నేపథ్యం లేకుండా స్వీయ ప్రతిభతో సప్తగిరి హీరోగా రాణిస్తున్నారు. హీరోగా నాలుగో సినిమా చేస్తున్న సప్తగిరికి ప్రేక్షకుల ఆశీస్సులు దక్కాలని కోరుకుంట
వారంలో గొర్రెలు.. అందరికీ పెరిగిన ధరలు వర్తింపు గొర్రెల పంపిణీపై సమీక్షలో తలసాని హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీకి అర్హులైన వారందరూ డీడీలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పశు సం�
విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయానికి నూతన ఔట్లెట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పాడిరంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేద�
సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి తలసానిహైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటుచేసినట్లు మత్స్యశాఖ మంత్రి �