రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే నాటికి మసీదుల వద్ద నిర్వహించే ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. రంజాన్ ఉపవా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగంలో అమెరికాకు చెందిన ఫిష్ ఇన్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి�
దళితబంధులో మినీ డెయిరీలకు డిమాండ్ పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజుకు 162.68 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ�
సాధికారతకు సర్కారు కట్టుబడి ఉన్నది మంత్రులు తలసాని, సత్యవతి యువతులు అన్ని రంగాల్లో రాణించాలి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రవీంద్రభారతి, మార్చి 8: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని మత్య్సశాఖ మంత్రి
ఇదే మన నినాదం కావాలి ప్రతిఒక్కరికి ఇదే లక్ష్యమవ్వాలి మత్తు జోలికెళ్లం.. ఆరోగ్యంగా ఉంటాం ప్రతిఒక్కరికి ఇదే లక్ష్యమవ్వాలి విద్యార్థులు,యువత వ్యవనాల బారిన పడొద్దు.. ఒక్కసారి చిక్కితే జీవితం అధోగతి విద్యార�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసలు కురిపించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను తన కార్యాలయంలో మర్�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీలో పాలమూరు జట్టు అదరగొడుతున్నది. మంగళవారం మొదలైన టోర్నీలో డిఫెండింగ్ చాం�
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండురోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ తమ
జీహెచ్ఎంసీలో 30 సంవత్సరాల నుంచి ఔట్ సోర్సింగ్ కార్మికులుగా పని చేస్తున్న వారికి ఎన్.ఎం.ఆర్లుగా గుర్తింపు నిచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ...తెలంగాణ ట్రెడ్ యూనియన్ సెల్ గ్రేటర్ హైదరాబ�
ఏడేండ్ల తన పదవీ కాలంలో రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర విభజన అంశాలను బీజేపీ తెరపైకి తెచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణపై ఎంత కక్ష ఉన్నదో పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని మంత్రి శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. పార్లమెంటులో ఏ ఎంపీ ప్రశ్నించకపోయినప్పటికీ, ఆంధప్రదే�