స్పోర్ట్స్ పాలసీపై రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, ప్లేయర్లను ప్రోత్సహించడం, కోచ్ల సంక్షేమం, �
రాష్ట్రంలో మరో ఇరవై ఏండ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివ�
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ తెలిపా�
Talasani Srinivas yadav | హైదరాబాద్ నగరంలో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
Talasani srinivas yadav | చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ నేతల లక్ష్యంగా ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం మునుగోడు నియోజకవర్గం నాం పల్లిలో మంత్రి ఇంటింటి ప్రచా�
నారాయణగూడ వైఎంసీఏ వద్ద నిర్వహించిన సదర్ ఉత్సవాలు సంబురంగా సాగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.