Bonalu Festival | హైదరాబాద్ : ఆషాఢ బోనాల ఉత్సవాలకు వారం ముందే ఆలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందజేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో సుమారు 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభ�
హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా కొందరు స్వార్థ రాజకీయాల కోసం కుట్రలు పన్నుతున్నారని, ప్రభుత్వం అణిచివేసేందుకు సిద్ధంగా ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసలైన సెక్యులర్ సీఎం కేసీఆ
Sheep Units | మాదాసీ కురువలకు కూడా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మాదాసీ కురువలు మంత్రి తలసాని శ�
Minister Talasani | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మెడికల్ హబ్గా మారుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ ఇండియా ( సెమి ) ఆ�
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలకు గ్రేటర్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ఉత్సవాలను అంగరంగ వైభవం నిర్వహించేందుకుగానూ రూ.15కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం, ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించిం�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శా�
Fish Prasadam | హైదరాబాద్ : చేప ప్రసాదం పంపిణీకి ముహుర్తం ఖరారైంది. మూడేండ్ల తర్వాత చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను బత్�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ స
Pittala Ravinder | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మత్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్గా పిట్టల రవీందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాసబ్ట్యాంక్లోని మత్స్య శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత
Talasani Srinivas Yadav | హైదరాబాద్ : ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా అన్ని సౌకర్యాలు, వసతులతో ఈఎస్ఐ గ్రేవ్ యార్డ్ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
రేవంత్రెడ్డి కుల దురహంకారి అని, ఆయన ఎక్కడి నుంచి పోటీచేసినా గొల్ల, కురుమలు కంకణం కట్టుకొని ఓడిస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు.