‘మన బస్తీ - మనబడి’ కార్యక్రమానికి టాటా సంస్థ చేయూతనిచ్చింది. శిథిలావస్థలో ఉన్న హైదరాబాద్లోని సుల్తాన్బజార్ క్లాక్ టవర్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని రూ.4 కోట్లతో నిర్మించేందుకు సంకల్పించింది.
కేసీఆర్ కుటుంబమంతా ప్రజలెన్నుకొన్న నేతలే మంత్రులు తలసాని, గంగుల హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకొనేందుకు లోక్ సభను రద్దు చేయాలని, సీఎం కేసీఆర్తో మాట్లాడి తాము అసెంబ్లీన�
పథకాలతో ప్రోత్సాహం.. పాలనలో భాగస్వామ్యం సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు: మంత్రి తలసాని ఘనంగా దక్షిణ భారత యాదవుల ప్లీనరీ తెలుగుయూనివర్సిటీ, మే 22: ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు తెలంగాణ రాష్ట్�
ది బండ మైసమ్మ బస్తీ కాదని, బండ మైసమ్మనగర్ కాల నీ అని, ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి. ప్రశాంత్రెడ్డి అన్నారు. అంత బ్రహ్మాండమైన తీరుగా, సీఎ
Talasani Srinivas yadav | కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి దేశ వ్యాప్త ఎన్నికలకు బీజేపీ సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా మాట్లాడుతామంటే కుదరదని చెప్పారు.
రవీంద్రభారతి : కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే జాతిపిత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్�
మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సినీ పరిశ్రమలోని ఇరవై నాలుగు విభాగాలతో కలిసి ఉత్స వాల్ని నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ సన్నాహాలు చేస్తున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ ఫిల్మ్
అబిడ్స్ : రంజాన్ సందర్భంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ మంత్రి మహమూద్ అలి, అధికారులతో కలిసి పర్
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. 40 ఫీట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు మహ�
తమదేమీ నామినేటెడ్ ప్రభుత్వం కాదని, ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రభుత్వమని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాజకీయ నేతల్లా గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడటం సరైంది కా
ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా ఎదిగి అభివృద్ధి చేసి చూపెట్టిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద
శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగితేలారు. శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వాడవాడలా కన్నుల పండువగా జరిగాయి
ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా డివిజన్కు చెందిన సాయిరాం గణేశ్కు సీఎం రిలీఫ్ ఫండ్
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి మత్స్యకారుడికి అందించేలా అర్హులను సొసైటీల్లో సభ్యులుగా చేర్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.