ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ తెలిపా�
Talasani Srinivas yadav | హైదరాబాద్ నగరంలో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
Talasani srinivas yadav | చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ నేతల లక్ష్యంగా ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం మునుగోడు నియోజకవర్గం నాం పల్లిలో మంత్రి ఇంటింటి ప్రచా�
నారాయణగూడ వైఎంసీఏ వద్ద నిర్వహించిన సదర్ ఉత్సవాలు సంబురంగా సాగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Talasani Srinivas yadav | కేంద్రం నుంచి నిధులు తీసుకురానివారు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవాచేశారు. కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని
Cm Kcr | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ చేరుకున్న సీ�
Cm Kcr | ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వగ్రామం సైఫయీలో ములాయం పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు.
Talasani Srinivas yadav | అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు గాంధీజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహాత్ముని స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని
Talasani srinivas yadav | తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్లో ర్యాలీని మంత్రి తలసాని శ్రీవివాస్ యాదవ్ ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ నుంచి ఎంజీ రోడ్డులోని
హైదరాబాద్ : అందరి సహకారంతోనే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతమయ్యాయని, నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా పూర్తయ్యిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జనం శోభ�