కేంద్రం నుంచి 50 శాతం నిధులు తెచ్చి మాట్లాడండి బీజేపీకి మంత్రి తలసాని సవాల్ కరీంనగర్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి దళితబంధును ఆపడం గొప్పకాదని.. దమ్ముంటే ఈ పథకంలో భాగస్వామ్�
సాయికుమార్, సాయిశ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్చందర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాతో నేను’. శాంతికుమార్ తుర్లపాటి దర్శకుడు. ప్రశాంత్ టంగుటూరి నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం ప్రారంభ
పశు, మత్స్యశాఖ బలోపేతానికి సహకరించండి కేంద్ర మంత్రికి మంత్రి తలసాని విజ్ఞప్తి ఢిల్లీలో కేంద్ర మంత్రి రూపాలతో భేటీ హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పశు సంవర్ధక, మత్స్యశాఖల బలోపేతానిక
‘తారల వారసులు ఎంతో మంది పరిశ్రమలోకి వచ్చారు. కానీ ఎలాంటి నేపథ్యం లేకుండా స్వీయ ప్రతిభతో సప్తగిరి హీరోగా రాణిస్తున్నారు. హీరోగా నాలుగో సినిమా చేస్తున్న సప్తగిరికి ప్రేక్షకుల ఆశీస్సులు దక్కాలని కోరుకుంట
వారంలో గొర్రెలు.. అందరికీ పెరిగిన ధరలు వర్తింపు గొర్రెల పంపిణీపై సమీక్షలో తలసాని హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీకి అర్హులైన వారందరూ డీడీలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పశు సం�
విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయానికి నూతన ఔట్లెట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పాడిరంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేద�
సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి తలసానిహైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటుచేసినట్లు మత్స్యశాఖ మంత్రి �
Thrill City | హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్మించిన అత్యాధునిక థీమ్ పార్క్ థ్రిల్ సిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి ఆయన ఈ పార్కును �
Ganesh Festival | మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో మట్టి వినాయక
ఆనంద్కృష్ణ, స్వాతిమండల్, అశోక్, ఇందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జీఎస్టీ’. కొమారి జానకిరామ్ దర్శకుడు. కొమారి జానయ్యనాయుడు నిర్మాత. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి త