పారిశుధ్య నిర్వహణలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకలకమైనదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పారిశుధ్య కార్మి
సనత్ నగర్ కాలనీలోని సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్నగర్ డివిజన్లోని సుందర్నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన
వైభవంగా జరిగే సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ బస్తీకి చెందిన గోపీచంద్, రాజు, పవన్ తదితరులతో కలిసి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం
Talasani | పంచ సూత్రాలను పాటించడం ద్వారానే మానవులు మోక్షాన్ని పొందగలుగుతారని సూచించిన మహనీయుడు మహావీర్ అని మాజీ మంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మహావీర్ జయంతి సందర్భంగా నాంపల్లిలోన
Ministers Harish Rao | జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఏడో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సంఘం పరిధిలోని సిద్దిపేట
Ministers | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ( Minister Sabitha Indra Reddy), పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Minister Talasani ) అన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ వసతి పథకం ద్వారా కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 గృహాల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రగతి చ�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.
గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
గొల్ల, కురుమలకు బీజేపీ ధోకా చేసింది. వారి నోటికాడి ముద్దను లాగేసుకొన్నది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీని అడ్డుకొన్నది.
రాష్ట్రంలోని దళితులంతా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్ జిల్లాలో�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధకశాఖ మంత్రి లోకనాథ్శర్మ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్