రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, రాష్ట సహాద్యక్షుడు అయిల్నేని నరేందర్ రావు, జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య ప్�
రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని, రైతులు పండించిన పంటలను అంచన వేసిదానికి అనుగుణంగా రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని మండల జీజేపీ అధ్యక్షుడు రెంటం జగదీష్ ప్రభుత్వాన్ని డిమా�
Save Land | ఏజన్సీ గ్రామంలో ఆక్రమణకు గురైన జీసీసీ భవనంతో పాటు ప్రభుత్వం భూమిని కాపాడాలని ( Save Land ) ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ , ఎంపీడీవో కు వినతిపత్రం అందజేశారు
గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు అదనంగా బాధ్యతలు అప్పగిస్తున్నారని, ఈ బాధ్యతలు తమకు వెంటనే మినహయించాలని కోరుతూ అంగన్వాడి టీచర్ల సంఘం మండలాధ్యక్షురాలు అల్లాడి శ్యామల ఆధ్వర్యంలో శనివారం తహసీ
గ్రామాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని స్థానిక తహసీల్దార్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. మండలంలోని పాతదాంరాజ్పల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణాపై రెవిన్యూ అధికారులతో కల
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల తాసీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరి బుధవారం సాయంత్రం ఏసీబీకి చిక్కారు. బాధితుడు వెంకటయ్య నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కొండాపూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనుమతులు లేకుండానే మట్టి దొంగలు చెలరేగుతున్నారు. కొండాపూర్ మండల కేంద్రంలోని కొండాపూర్లో.. మల్కాపూర్లోని పెద్ద చెరువులో విపరీతం�
ర్వడ ఐఐటీలో మండల విద్యార్థి శ్రీఖర్ సీట్ సాధించడం అభిననందనీయమని తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎస్సై రాజు అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లో వారు వేర్వేరుగా ఐఐటీ సీటు సా�
రెవెన్యూ అధికారుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పెండింగ్ భూ సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలంటూ నిత్యం ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా, వాటిని పక్క�
రెవెన్యూ అధికారులు ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పెండింగ్లో ఉన్న భూసమస్యలు వెంటవెంటనే పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులు నిత్యం ఆదేశిస్తున్నా, వాటిన
మన ఊరు-మనబడి పథకంలో భాగంగా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం స్థానిక తహసీల్దార్ రమేష్ కు కాంట్రాక్టర్లు, మాజీ ప్రజా ప్ర�
రెవెన్యూ అధికారులు జారీచేసే నోటీసులను ఏ చట్టం కింద ఇస్తున్నారో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం గురించి ప్రస్తావించినపుడే నోటీసు ఇచ్చే అధికారం ఆ అధికారికి ఉన్నదో లేదో తేలుతుందని పేర్కొన్నది.
వయోవృద్ధులను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య అన్నారు. శుక్రవారం జిల్లా సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో కోరుట్ల డివిజన్ కార�