PRC | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ , డీఏలు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య డిమాండ్ చేశారు.
రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్కు సోమవారం ఫిర్యాద
ఓ అధికారి రామాలయాన్ని కాంగ్రెస్ నేతకు రాసిచ్చిన ఘటనపై అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతల్లో అలజడి సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని సీతారామాంజనేయస్వామి దేవాలయ
కేంద్రం దొడ్డి దారిన తెచ్చిన వ్యాలిడేషన్ చట్టంతో పెన్షనర్లకు కష్టాలు తప్పేలా లేవు... కేంద్రం 2025 మార్చి 25న దొడ్డి దారిన పార్లమెంటులో ఆమోదించిన వ్యాలిడేషన్ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు గుద
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్కుమార్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని వచ్చిన ఫిర్యాదు మేరకు నగరంల�
దుందుభీని ఇసుక దొంగలు కొల్లగొట్టేస్తున్నారు.. మాటేసి నదీ గర్భాన్ని కుళ్లబొడుస్తోన్నారు.. హిటాచీలు పెట్టి రాత్రింబవళ్లు దోచేస్తున్నారు.. నాగర్కర్నూల్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలి
తమ కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలంలో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు ఏర్పాటు చేయవద్దని మచ్చబొల్లారం డివిజన్ ఫాదర్ బాల్లయ్యనగర్ కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం అల్వాల్ మండల తహసీ�
కామారెడ్డి జిల్లా పిట్లం మండల తహసీల్దార్గా విధులు నిర్వహించిన రాజ్య నరేందర్ గౌడ్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నూతన తహసీల్దార్గా మహేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
Bindover | తహశీల్దార్ ఎదుట తొమ్మిది మందిని శనివారం బైండోవర్ చేసినట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని గూడెంగడ్డ గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉ�
రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అనుపమరావు అన్నారు. వీణవంక మండలంలోని కనపర్తి, వీణవంక, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన