టీ20 ప్రపంచకప్ ఆరంభం కాకముందే ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించిన కొన్ని గంటల్లోనే స్టార్ ఆటగాడు జానీ బెయిర్స్టో గాయపడినట్లు ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బో
అందుబాటులో ఇండో-పాక్ టిక్కెట్లు దుబాయ్: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో అక్టోబర్ 23న మెల్బోర్న్లో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు స్టాండింగ్ రూం టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్ట
న్యూఢిల్లీ: పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో నెల రోజుల పాటు ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 ప్ర�
వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. మొత్తం పది వికెట్లను స్పిన్నర్లే తీసి హిస్టరీ క్రియేట్ చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌల�
టీమిండియా స్టా్ర్ క్రికెటర్ కోహ్లీ గురించి మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కొత్త అంచనా వేశాడు. టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా భావించే ఆసియా కప్లో కోహ్లీని ఓపెనర్గా చూస్తామేమో? అని పార్థివ్ అన్నాడు. కోహ్లీ �
గత కొంతకాలంగా తీరిక లేని షెడ్యూల్ (వాళ్లు ఆడకున్నా) పేరిట విరామాలు కోరుతున్న టీమిండియా సీనియర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ఆసియా కప్తో పాటు స్వదేశంలో రెండు అగ్ర దేశాల సిరీస్లు, టీ20 ప్ర�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: పొట్టి ప్రపంచకప్లో సత్తాచాటడమే తన ముందున్న లక్ష్యమని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. వెస్టిండీస్తో తొలి టీ20లో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన క�
టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వెస్టిండీస్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో కూడా తన ధనాధన్ ఆటతీరుతో అలరించాడు. ఆరు వికెట్ల నష్టానికి 138 పరుగులతో ఉన్
గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే వెనుతిరగ్గా.. ఎవరూ ఊహించని విధంగా ఆస్ట్రేలియా టైటిల్ నెగ్గింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్�
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. కొంతకాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. గడిచిన మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చెయ్యలేక ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలాసార్లు మంచి ఆరంభాలు లభించినా, హాఫ్ సెంచరీలు చేసిన�
ఎన్నాళ్లకెన్నాళ్లకు! హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరుగబోతున్నది. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇందులో సెప్టెంబర్ 20న మొహాలీలో త�
ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచులను వరుసగా 50, 49 పరుగుల తేడాతో ఖాతాలో వేసుకుంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ సత్తా చాటుతూ అదరగొడుతోంది. ఈ క్ర�
గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ టోర్నీలో భారత జట్టు అనుకున్న ఫలితం సాధించలేదు. ఆ తర్వాత వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎంపికవలేదు. అసలు వాళ్లను సెలెక్టర్�
ప్రస్తుతం భారత క్రీడాభిమానులు అంతా మాట్లాడుకుంటున్న అంశం టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో ఎవరిని ఎంచుకోవాలనే. ఒక్కో సిరీస్ ముగిసేకొద్దీ ఈ చర్చ మరింత తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలోనే భారత మాజీ దిగ్గజం సునీల్ గవా�