గాలె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక.. తొలి టెస్టులో వెస్టిండీస్పై 187 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 348 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 52/6తో గురువారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనస�
న్యూఢిల్లీ: జాతీయ అంధుల టీ20 ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ జట్టు చేజిక్కించుకుంది. గురువారం ఇక్కడి అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 27 పరుగుల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. తుదిపోరులో మ�
ఢాకా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. సోమవారం జరిగిన ఆఖరి పోరులో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొందింది. మొదట బ్య
తమిళనాడును గెలిపించిన షారుక్ ఖాన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్ న్యూఢిల్లీ: ఆధిక్యం చేతులు మారుతూ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో కర�
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలిక సీఈవో గెఫ్ అలార్డిస్కు పదోన్నతి లభించింది. టీ20 ప్రపంచకప్ విజయవంతంలో అతడి కృషిని గుర్తించిన ఐసీసీ పూర్తిస్థాయి సీఈఓగా నియమించింది. ఈ మేరకు ఆదివారం
దుబాయ్: పాకిస్థాన్ స్పీడ్స్టర్ షాహీన్ అఫ్రిదికి జరిమానా పడింది. రెండో టీ20 సందర్భంగా బంగ్లా ఆటగాడు ఆఫిఫ్ హుసేన్ మీదకు బంతి విసిరిన అఫ్రిదిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీ�
నేడు ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్ న్యూఢిల్లీ: ఐపీఎల్ మెగా వేలానికి ముందు యువ ఆటగాళ్లు ప్రతిభ చాటుకునేందుకు చక్కటి వేదికగా ఉపకరించిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తుది అంకానికి చేరింది.
రాహుల్ ద్రవిడ్ , రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ నాయక త్రయానికి మొదటి పరీక్ష నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 టీమ్ఇండియాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సిద్ధమైపోండి! రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, లోకేశ్�
దుబాయ్: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ మంగళవారం అధికారికంగా ఖరారైంది. 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరిగే మెగాటోర్నీకి ఏడు నగరాలు ఆతిథ్యమివ్వబోతున్నాయి. మొత్తం 45 మ్య�
ముంబై: టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద ఉన్న రెండు అతిఖరీదైన వాచీలను ముంబై కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. చేతికి పెట్టుకునే ఆ రెండు వాచీల ఖరీదు సుమారు అయిదు కోట్లు ఉంటుంది. దుబాయ్ నుంచి �
Amit Mishra Congratulates NewZealand | ఆస్ట్రేలియా జట్టుకు బదులుగా కివీస్కు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఇక చూస్కోండి. నెటిజన్లు ఆగుతారా? అమిత్ మిశ్రాను టార్గెట్ చేస్తూ విపరీతమైన ట్రోలింగ్ చేశారు.
David Warner | ఐపీఎల్లో ఆడే 11 మంది నుంచి వార్నర్ను తప్పించిన సన్రైజర్స్ యాజమాన్యం, అతన్ని జట్టు శిబిరంలోకి కూడా రానివ్వలేదు. దీంతో అతను ప్రేక్షకుల సీట్లో కూర్చొని తన జట్టుకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే
దుబాయ్: ఆస్ట్రేలియా జట్టు తొలి సారి టీ20 వరల్డ్కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్టరీ నమోదు చేసింది. అయిదు సార్లు వ�
పొలాక్, బ్రిటిన్కు కూడా స్థానం దుబాయ్: దిగ్గజ క్రీడాకారులకు ఐసీసీ ఇచ్చే విశేష గుర్తింపు ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనే, దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ షాన్ పొలాక్, ఇం�