గత కొంతకాలంగా తీరిక లేని షెడ్యూల్ (వాళ్లు ఆడకున్నా) పేరిట విరామాలు కోరుతున్న టీమిండియా సీనియర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ఆసియా కప్తో పాటు స్వదేశంలో రెండు అగ్ర దేశాల సిరీస్లు, టీ20 ప్ర�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: పొట్టి ప్రపంచకప్లో సత్తాచాటడమే తన ముందున్న లక్ష్యమని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. వెస్టిండీస్తో తొలి టీ20లో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన క�
టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వెస్టిండీస్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో కూడా తన ధనాధన్ ఆటతీరుతో అలరించాడు. ఆరు వికెట్ల నష్టానికి 138 పరుగులతో ఉన్
గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే వెనుతిరగ్గా.. ఎవరూ ఊహించని విధంగా ఆస్ట్రేలియా టైటిల్ నెగ్గింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్�
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. కొంతకాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. గడిచిన మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చెయ్యలేక ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలాసార్లు మంచి ఆరంభాలు లభించినా, హాఫ్ సెంచరీలు చేసిన�
ఎన్నాళ్లకెన్నాళ్లకు! హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరుగబోతున్నది. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇందులో సెప్టెంబర్ 20న మొహాలీలో త�
ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచులను వరుసగా 50, 49 పరుగుల తేడాతో ఖాతాలో వేసుకుంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ సత్తా చాటుతూ అదరగొడుతోంది. ఈ క్ర�
గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ టోర్నీలో భారత జట్టు అనుకున్న ఫలితం సాధించలేదు. ఆ తర్వాత వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎంపికవలేదు. అసలు వాళ్లను సెలెక్టర్�
ప్రస్తుతం భారత క్రీడాభిమానులు అంతా మాట్లాడుకుంటున్న అంశం టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో ఎవరిని ఎంచుకోవాలనే. ఒక్కో సిరీస్ ముగిసేకొద్దీ ఈ చర్చ మరింత తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలోనే భారత మాజీ దిగ్గజం సునీల్ గవా�
సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో ఈ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లు ఎవరో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చ�
టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో యువ కీపర్ రిషభ్ పంత్కు చోటు దక్కడం కష్టంగా కనపడుతోందని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన 5 టీ20ల సిరీస్లో పంత్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో పంత్
మరింత మంది నాయకులను సృష్టించాం సారథులపై కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్య బెంగళూరు: ఎనిమిది నెలల వ్యవధిలో అన్నీ ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు ఆరుగురు సారథులుగా వ్యవహరించడంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా.. భారత స్టార్ పేసర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అదే జట్టుకు ఆడిన మహమ్మద్ షమీ.. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఆడతాడని తాన�
ప్రస్తుతం క్రికెట్ లోకమంతా ఆశ్చర్యంగా గమనిస్తున్న ఆటగాడు దినేష్ కార్తీక్. తన వయసు ఆటగాళ్లంతా రిటైర్ అయిపోవడానికి సిద్ధం అవుతున్న సమయంలో.. అతను మాత్రం అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టులోకి దూసుకొచ్చాడు. సౌత�