India vs Pakistan T20 World Cup: టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్కు చెందిన టికెట్లు అన్నీ అమ్ముడుపోయినట్లు ఐసీసీ తెలిపింది. అద
IND vs AUS | ఆసియా కప్లో నిరాశాజనక ప్రదర్శన చేసిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్నకు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో టీ20 సిరీసులు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా సిరీస్ ప్రార
T20 World Cup | ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. పెద్దగా కొత్త నిర్ణయాలేమీ లేకుండా ఆసియా కప్ ఆడిన జట్టునే కంటిన్యూ చేశారు.
T20 World Cup | భారత జట్టు మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడినప్పుడు ఆ జట్టులో సభ్యుడతను. ఆ తర్వాత వివిధ కారణాలతో జట్టులోకి వస్తూ పోతూనే ఉన్నాడు. చివరకు ఆశలు వదిలేసుకొని కామెంటేటర్ అవతారమూ ఎత్తాడు.
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులకు ఆస్కారం లేకుండా అంచనాలకు తగ్గట్లే 15 మందితో సోమవారం �
T20 World Cup | టీ20 ప్రపంచకప్ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. వీరితోపాటు స్టాండ్బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. అయితే ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్
T20 World Cup | వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న
మెల్బోర్న్: ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2022 టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో అక్టోబర్లో జరగనున్న విషయం తెలిసిందే. ఆ టోర్నీ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఆ వార్మప్ మ్యాచ్లకు చెం
ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ గెలవాలని పట్టుదలగా ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. మోకాలి గాయంతో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ మెగాటోర్నీకి దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంతకుముంద�
టీ20 ప్రపంచకప్ ఆరంభం కాకముందే ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించిన కొన్ని గంటల్లోనే స్టార్ ఆటగాడు జానీ బెయిర్స్టో గాయపడినట్లు ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బో
అందుబాటులో ఇండో-పాక్ టిక్కెట్లు దుబాయ్: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో అక్టోబర్ 23న మెల్బోర్న్లో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు స్టాండింగ్ రూం టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్ట
న్యూఢిల్లీ: పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో నెల రోజుల పాటు ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 ప్ర�
వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. మొత్తం పది వికెట్లను స్పిన్నర్లే తీసి హిస్టరీ క్రియేట్ చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌల�
టీమిండియా స్టా్ర్ క్రికెటర్ కోహ్లీ గురించి మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కొత్త అంచనా వేశాడు. టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా భావించే ఆసియా కప్లో కోహ్లీని ఓపెనర్గా చూస్తామేమో? అని పార్థివ్ అన్నాడు. కోహ్లీ �